మల్లారెడ్డిపల్లిలో కూలిన ఇల్లు

అప్రమత్తమైన బాధితులు

5తప్పిన ప్రమాదం

తెలంగాణ అక్షరం వీణవంక

గత మూడు రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నిమ్మల రాజయ్య ఇల్లు ఆదివారం రాత్రి కూలి నీలమట్టమయింది. ఈ సమయంలో నిద్రిస్తున్న రాజయ్య దంపతులు అప్రమత్తమై వెళ్లారు దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. ఈ సందర్భంగా భావిస్తూ కుటుంబం మాట్లాడుతూ నిరుపేద కుటుంబం రోడ్డున పడ్డామని రోధించారు. ప్రభుత్వం స్పందించి తమను  ఆదుకోవాలని కోరారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *