ఎంపీ ఈటెలను కలిసిన…. మహేంద్ర మేదరి యువజన సంఘం రాష్ట్ర కమిటీ

తెలంగాణ అక్షరం-బాలాపూర్ :

మహేంద్ర మేదరి యువజన సంఘం రాష్ట్ర కమిటీ ఇటీవల నియామకం అయ్యింది. ఈనెల 6న వరంగల్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర యువజన సంఘం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా మహేంద్ర మేదరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంటు సుమన్, సహాయ కోశాధికారి గుడుమల మధు, వర్కింగ్ ప్రెసిడెంట్ తోకల లక్ష్మణ్ లు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *