తుమ్మేటి కుటుంబానికి కొమ్మిడి పరామర్శ

 

తెలంగాణఅక్షరం-వీణవంక

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మెటీ సమ్మిరెడ్డి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి ఆదివారం పరామర్శించారు.  ఈ సందర్భంగా సమ్మిరెడ్డి చిత్ర పటానికి నివాళులర్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు నల్ల కొండాల్ రెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ తిరుమల్, సమ్మిరెడ్డి, సతీష్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *