సురక్షలో అరుదైన చికిత్స

 

తెలంగాణ అక్షరం- జమ్మికుంట

జమ్మికుంట పట్టణం లో నీ సురక్ష మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి లో ఓ మహిళకు అరుదైన చికిత్స చేశారు. వైద్యుల కథనం ప్రకారం.. 44 సంవత్సరాల వయస్సు గల ఓ మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ దావఖానకు వచ్చింది. కాగా వైద్యురాలు స్వర్ణలత ఆధ్వర్యంలో వైద్య బృందం ఆమెకు పరీక్షలు నిర్వహించి మహిళ కడుపులో మూడు కిలోల కణతి ఉన్నట్లు గుర్తించి చికిత్స నిర్వహించి తొలగించారు. ఈ సందర్భంగా వైద్యులకు బాధితురాలు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *