అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి

వీణ వంక  : శ్రీ రాములపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుర్మిండ్ల రాజయ్య (78) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం. మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెందిన కుర్మిండ్ల రాజయ్య 1990-95లో సర్పంచ్ గా గ్రామ ప్రజలకు సేవలందించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన రాజయ్య గురువారం ఆరోగ్యం విషమించి మృతి చెందారు. రాజయ్య మృతిపట్ల గ్రామ ప్రజలు, మండల ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *