ఫిబ్రవరి 2న నిర్వహించే బీసీ గర్జన విజయవంతం చేయాలి తెలంగాణ రాష్ట్ర సగర సంఘం రాష్ట్ర కోశాధికారి శ్రీ వడ్లకొండ కుమారస్వామి సగర పిలుపు తెలంగాణ అక్షరం-భూపాలపల్లి హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో ఫిబ్రవరి 2న నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధభేరికి సగరులందరూ పెద్ద ఎత్తున తరలిరవాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి సగర పిలుపునిచ్చారు. భూపాలపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం బీసీ రాజకీయ యుద్ధభేరి వాల్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా …
Read More »Blog
కుల జనగణనతో సగరులకు భరోసా
ప్రతీ ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలి ప్రమాద బీమాగా రూ.2లక్షలు అందజేత బీమా కంపెనీకి మూడో విడత డబ్బులు రూ.12,02,775 చెల్లింపు తెలంగాణ సగర సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి సగర …
Read More »వివేకవంతమైన విద్యార్థులే, దేశానికి బలం- బలగం
రిటైర్డ్ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తల్లిదండ్రుల కలలకు నిలయాలు విద్యాసంస్థలు ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి ఘనంగా ఏకశిలా పాఠశాలల వార్షికోత్సవ వేడుకలు వివేకవంతమైన విద్యార్థులే దేశానికి బలం, బలగమని రిటైర్డ్ సీబీఐ జేడీ, జేడీ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ అన్నారు. ఏకశిల గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలను పెంబర్తి క్రాస్ రోడ్ ఏకశిలా టెక్నో స్కూల్, హసన్పర్తిలో ఆ విద్యా సంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి అధ్యక్షతన సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …
Read More »తెలంగాణ రాష్ట్ర సగర సంఘ రాష్ట్ర సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అక్షరం- హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సగర సంఘ సమావేశాలు హైదారాబాద్ సమీపం ఇబ్రహీంపట్నం (నోముల) లోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఆ సంఘం రాష్ట్రఅధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలుత ఆ సంఘం కుల దైవమైన భగీరథ మహర్షి కి పూల మాల వేసి ప్రత్యేక పూజ చేశారు. అనంతరం ఇటీవల మృతి చెందిన వారి ఆత్మ శాంటించాలని కోరుతూ మౌనం పాటించి నివాళులు అర్పించారు. సమావేశం ప్రారంభించారు. తొలుత …
Read More »ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
తపస్ మండల అధ్యక్షుడు వడ్లకొండ కుమారస్వామి క్యాలెండర్ ఆవిష్కరించిన ఉపాధ్యాయులు తెలంగాణ అక్షరం-హసన్ పర్తి ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ( తపస్ ) హసన్ పర్తి మండల శాఖ అధ్యక్షుడు వడ్లకొండ కుమారస్వామి డిమాండ్ చేశారు. తపస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వడ్లకొండ కుమారస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 3 DA లను …
Read More »సురక్షలో అరుదైన చికిత్స
తెలంగాణ అక్షరం- జమ్మికుంట జమ్మికుంట పట్టణం లో నీ సురక్ష మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి లో ఓ మహిళకు అరుదైన చికిత్స చేశారు. వైద్యుల కథనం ప్రకారం.. 44 సంవత్సరాల వయస్సు గల ఓ మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ దావఖానకు వచ్చింది. కాగా వైద్యురాలు స్వర్ణలత ఆధ్వర్యంలో వైద్య బృందం ఆమెకు పరీక్షలు నిర్వహించి మహిళ కడుపులో మూడు కిలోల కణతి ఉన్నట్లు గుర్తించి చికిత్స నిర్వహించి తొలగించారు. ఈ సందర్భంగా వైద్యులకు బాధితురాలు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Read More »ఘనంగా పరిపాటి జన్మదిన వేడుకలు
తెలంగాణ అక్షరం-వీణవంక భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకుడు పరిపాటి రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్వి నాయకులు మ్యడగోని భరత్, రాపర్తి అరవింద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన పేద విద్యార్థులను ఆయన తన సొంత ఖర్చులతో చదివిస్తున్నారని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు యార కుమార్, అంబాల శ్రావణ్, మిడిదొడ్డి …
Read More »సతీష్ కు ప్రణవ్ అభినందన
తెలంగాణఅక్షరం-వీణవంక ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికలల్లో మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పోతరవేన సతీష్ కుమార్ మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా సతీష్ ను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు ఆదివారం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి మండలంలోని యువతను పార్టీ వైపు ఆకర్షించేలా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు యువతను సిద్ధం చేయాలని సూచించారు. అలాగే మండలంలోని లస్మక్కపల్లి గ్రామాభివృద్ధికి …
Read More »మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత
తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న నర్సింగాపూర్ గ్రామానికి చెందిన యువ నాయకుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి సూచన మేరకు రాకేష్ అన్న సైన్యం సభ్యులు మృతుడి కుటుంబానికి 50 కేజీల అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ అన్న యువ సైన్యం వ్యవస్థాపకులు సతీష్ కుమార్, సంపత్ రెడ్డి, రాంగోపాల్ రెడ్డి, గురువారెడ్డి మధుసూదన్, శ్యామ్, కుమార్, సాయికిరణ్, సోయల్, సమ్మయ్య, లక్ష్మణ్, పరిపూర్ణాచారి, సమ్మయ్య, శ్రీకాంత్, కార్తీక్, సమ్మయ్య, …
Read More »నేడు చెక్కుల పంపిణీ
తెలంగాణ అక్షరం- వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెక్కులను పంపిణీ చేయనున్నట్లు మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వీణవంక మండల కేంద్రంలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంలో ఈ కార్యక్రమం ఉంటుందని లబ్ధిదారులందరూ మధ్యాహ్నం ఎమ్మెల్యే నివాసానికి చేరుకోవాలని సూచించారు.
Read More »