Blog

 ఘన్ముక్లలో పిచ్చికుక్కల స్వైరవిహారం

ముగ్గురు చిన్నారులకు కాటు తీవ్రంగా గాయపడిన విద్యార్థులు   తెలంగాణ అక్షరం-వీణవంక మండలంలోని ఘన్ముక్లలో పిచ్చి కుక్కల స్వైర విహారం చేస్తూ అమాయక ప్రజల వెంటాడుతూ కాటు వేస్తున్నాయి. బుధవారం పాఠశాలకు వెళ్లి వచ్చి ఇంటి వద్ద ఆడుకుంటున్న ఓ ముగ్గురు చిన్నారులను కాటు వేసి తీవ్రంగా గాయపరిచాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఊట్ల రిషి (10), ఓరుగంటి నాగప్రణయ్ (13), స్వప్న(10) అనే చిన్నారులు వారి  ఇంటి వద్ద ఆటలాడుకుంటున్న క్రమంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. వారి వెంట …

Read More »

ఎంపి ఈటలను కలిసిన షఫీ

తెలంగాణఅక్షరం-శంకరపట్నం  మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను హైదరాబాద్ లో తన నివాసంలో శనివారం హుజరాబాద్ డివిజన్ తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు శంకరపట్నం కు చెందిన మహమ్మద్ షఫీ యొద్దీన్ కలిసి ఈటెలను శాలువాతో సన్మానించారు. 20 24 లో జరిగిన ఎంపి ఎన్నికల్లో మాజీ మంత్రి హుజురాబాద్ మాజీ శాసనసభ్యులు మల్కాజ్గిరి ఎంపీగా బిజెపి నుండి పోటీ చేసి గెలుపొందిన ఈటెల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో చాంద్, సర్థార్, షామోహిల్ …

Read More »

శంకరపట్నం ఎంపీఓగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ

తెలంగాణ అక్షరం-శంకరపట్నం  శంకరపట్నం మండలం ఎంపీవోగా కాసగోని ప్రభాకర్ గౌడ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.  వీణవంక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీఓగా విధులు నిర్వహించిన ఆయన సాధారణ బదిలీలల్లో భాగంగా శంకరపట్నం వచ్చారు. కాగా ఇక్కడ పనిచేస్తున్న ఎండి ఖాజా బషీరొద్దీన్ ను సైదాపూర్ మండలానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ కు కార్యాలయం సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.

Read More »

తహసిల్దార్ ను కలిసిన మాజీ వైస్ ఎంపీపీ

  తెలంగాణఅక్షరం-శంకరపట్నం నూతన ఎమ్మార్వోగా బదిలీపై వచ్చిన శంకరపట్నం ఎమ్మార్వో బత్తుల భాస్కర్ ను మాజీ వైస్ ఎంపీపీ పులికోట రమేష్ శుక్రవారం మర్యాదపూర్వం కలిసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ రమేష్ మాట్లాడారు.  శంకరపట్నం మండల తాసిల్దార్ గా విధులు నిర్వహించిన జోగినపల్లి అనుపమ రావు హుజురాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ గా, రామడుగు తాసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న తహసిల్దార్ బత్తుల భాస్కర్ ను శంకరపట్నం తాసిల్దార్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ …

Read More »

ఘరానా మోసం

ప్రభుత్వ వైద్యురాలి చీటింగ్.. సంతకం తేడాతో చెక్కు జారీ.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు.. తెలంగాణ అక్షరం -నర్సంపేట ఓ ప్రభుత్వ వైద్యురాలు సంతకం తేడాతో ఇచ్చి ఘరానా మోసం చేసిందని ఓ బాధితుడు నర్సంపేట పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించి విషయం ఆలస్యంగా తెలిసింది. బాధితుడి కథనం ప్రకారం.. నర్సంపేట పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ వైద్యురాలు కొద్దిరోజుల క్రితం నరేష్ అనే వ్యక్తి దగ్గర భూమి కొనుగోలు చేసింది. ఈ వ్యవహారంలో రూ. 5లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఆ నగదుకు సంబంధించి …

Read More »

విద్యార్థిసంఘాల పేరిట పలువురి వేధింపులు

కాపాడాలని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అధికారులు వేడుకోలు కలెక్టర్ తో పాటు సీపీకి వినతి పత్రం అందజేత తెలంగాణ అక్షరం-హన్మకొండ స్వచ్ఛందంగా సేవ చేస్తూ విద్యా వ్యవస్థలో ప్రైవేట్ రంగంలో పలువురికి ఉపాధి కల్పిస్తూ విద్యార్థి సంఘాల పేరిట పలువురు తమను కొంతమంది వేధిస్తున్నారని, వారి నుండి తమను కాపాడాలని వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అధికారులను కలిసి  వేడుకున్నారు. ఈ మేరకు పలువురు విద్యాసంస్థల అధినేతలు కలెక్టర్, సీపీనికలిసి శనివారం వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా …

Read More »

ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి

    ముందు చూపుతో మాజీ సీఎం కేసీఆర్ హరితహారం చేపట్టారు హరితహారం కార్యక్రమాన్ని కొనసాగించడం పట్ల హర్షం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ అక్షరం- హుజురాబాద్ హుజురాబాద్ నియోజకవర్గం లోని వీణవంక, కమలాపూర్ జమ్మికుంట, ఇల్లందకుంట, హుజురాబాద్ మండలాల్లో పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం చేపట్టగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులు ప్రజాప్రతినిధులు తో కలిసి మొక్కలను నాటారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. హరితహార కార్యక్రమాన్ని …

Read More »

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

    మండల ప్రత్యేకాధికారి, సీపీఓ డి. కొమురయ్య   -చల్లూరులో శుక్రవారం సభను ప్రారంభించిన మండల ప్రత్యేకాధికారి డి. కొమురయ్య   తెలంగాణ అక్షరం-వీణవంక పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మండల ప్రత్యేకాధికారి, జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ డి. కొమురయ్య అన్నారు. మండలంలోని చల్లూరు గ్రామంలో పీహెచ్సీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు అవగాహన కార్యక్రమం స్థానిక అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ ఏర్పాటు చేయగా మండల ప్రత్యేకాధికారి, సీపీఓ …

Read More »

గంజాయి వినియోగిస్తే కఠిన చర్యలు

జమ్మికుంట రూరల్ సీఐ కోరె కిషోర్ హెచ్చరిక చెడు వ్యసనాలకు పాల్పడే వారిపై పోలీసుల నిఘా బేతిగల్ గ్రామంలో అవగాహన సదస్సు తెలంగాణ అక్షరం-వీణవంక గంజాయి వినియోగించిన అక్రమ రవాణా చేసిన కఠిన చర్యలు ఉంటాయని జమ్మికుంట రూరల్ సీఐ కోరె కిషోర్ హెచ్చరించారు. మండలంలోని బేతిగల్ గ్రామము లో ఎస్సై తోట తిరుపతి ఆధ్వర్యంలో బుధవారం గంజాయి పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మికుంట రూరల్ సిఐ కోరే కిషోర్ బస్టాండు కూడలి వద్ద విద్యార్థులు, యువకులు, గ్రామ ప్రజలను …

Read More »

భవిష్యత్తులో స్థానిక సంస్థలకు  మరింత ప్రాధాన్యం..

పార్టీలకతీతంగా సమస్యల పరిష్కారం.. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జడ్పీ చైర్ పర్సన్, జడ్పిటిసి, ఎంపీపీలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం. తెలంగాణ అక్షరం- కరీంనగర్ పార్టీలకతీతంగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్న జడ్పీ చైర్ పర్సన్, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, జడ్పి కోఆప్షన్ మెంబర్లకు కరీంనగర్ లోని జడ్పీ కార్యాలయంలో మంగళవారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి …

Read More »