బిగ్ బ్రేకింగ్ న్యూస్ ములుగు రోడ్డులోని ఐటీఐలో గంజాయి కలకలం పట్టించుకోని యాజమాన్యం తెలంగాణఅక్షరం-హన్మకొండ క్రైం విద్యార్థులకు చదువు చెప్పాల్సిన అధ్యాపకులు వారిని పట్టించుకోకపోవడంతో విద్యార్థి దశలోనే వారు వ్యసనాలకు పాల్పడుతూ వారి భవిష్యత్ ను కోల్పోతున్నారు. తల్లిదండ్రులు వారిపై గంపెడాశాతో తమ కుమారులు మంచి స్థాయికి ఎదగాలనే కోరికతో వారి కష్టాన్ని సైతం లెక్క చేయకుండా తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని తపన పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు వారిని అధ్యాపకుల చేతిలో పెట్టి తమ పిల్లల భవిష్యత్కు బాటలు వేయాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. …
Read More »Blog
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి
ఎంపీ ఎన్నికలల్లో నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ ఇస్తాం పలు పార్టీల నుండి కాంగ్రెస్ లో 100 మంది చేరిక కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఒడితల ప్రణవ్ బాబు తెలంగాణఅక్షరం-వీణవంక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, వచ్చే ఎన్నికలల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయడంతో పాటు భారీ మెజార్టీ ఇచ్చేందుకు ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు ఆ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. మండలంలోని కోర్కల్ గ్రామంలో సుమారు 100మంది బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి …
Read More »రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు హర్షనీయం
రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన రెడ్డి సంఘం నాయకులు.. రెడ్డి సంక్షేమ సంఘం(WAR) రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్ల కొండల్ రెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక వీణ వంక మండల కేంద్రంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లెక్సీకి గురువారం పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత దశాబ్దకాలంగా రెడ్డి కులాలలో నిరుపేద రెడ్డిల సంక్షేమం దృష్ట్యా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకోసం జరిగిన పోరాటంలో ఎన్నో ఉద్యమాలు చేసిన క్రమంలో 2017 జరిగిన రెడ్డుమహా గర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి …
Read More »మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు మృతి
తెలంగాణ అక్షరం- పాలకుర్తి పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమురుగొమ్ముల.సుధాకర్ రావు అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్య తో బాధ పడుతున్నారు. కాగా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపు క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Read More »గవర్నర్ తమిళ్ సైతో ఏకశిల అధినేత భేటీ
డాక్టర్ తమిళ్ సై సౌందర్ రాజన్ తో బేటి అయిన ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళ్ సై సౌందర్ రాజన్ మరియు గవర్నర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీ సురేంద్ర మోహన్ I.A.S గార్లను ప్రముఖ విద్యావేత్త, ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి గారు రాజ్ భవన్ లో బేటి అవడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి “నేటి విద్యా విధానం- సమూల మార్పులు” అనే అంశం పై నివేదికను గవర్నర్ …
Read More »ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలను విజయవంతం చేయాలి
తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ మహా గణపతి, పార్వతీ దేవి సమేత మహాలింగేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ ఉత్సవాలు ఈ నెల 16 నుండి 19 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ గౌరవాధ్యక్షురాలు వాల శైలజబాలకిషన్ రావు తెలిపారు. ఆ ఆలయంలో ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం గ్రామస్తులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 16న గోపూజ, రథయాత్ర, గ్రామ పర్యాటన శోభయాత్రతో పాటు పలు పూజలు, 17న రుద్ర పారాయణం, …
Read More »కలసికట్టుగా పని చేసి పార్టీని బలోపేతం చేయాలి
కాంగ్రెస్ కార్యకర్తలో జోలికొస్తే ఊరుకోబోం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్ బాబు తెలంగాణఅక్షరం-వీణవంక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి ఎవరూ వచ్చినా ఊరుకునేది లేదని, పార్టీ కార్యకర్తలకు అందరికీ అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్ బాబు అన్నారు. మండలంలోని చల్లూరు గ్రామంలోని ఓ ఫంక్షన్ హాలులో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు మాజీ సర్పంచులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ లో చేరగా వారికి ప్రణవ్ బాబు కంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా …
Read More »కారుపై లారీ బోల్తా ఒకరి మృతి
నుజ్జు నజ్జాయిన కారు పలువురికి గాయాలు.. వేములవాడకు వెళ్లి వస్తుండగా ఘటన తెలంగాణ అక్షరం, హనుమకొండ క్రైమ్ గీసుగొండ పొలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడ్ల లోడుతో వెళుతున్న లారీ కారు పైన పడింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. తీర్ధయాత్రల కోసం వేములవాడకు వెళ్లి వస్తున్న క్రమంలో లక్నపల్లి,రామారం గ్రామాల మధ్య నర్సంపేట రహదారి పై అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డిజిపి
మహేందర్ రెడ్డిని నియమించిన గవర్నర్ తెలంగాణ అక్షరం, బ్యూరో: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకమయ్యారు. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు. దీంతో ఆయన టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకుముందు ఈ పదవిలో జనార్దన్ రెడ్డి ఉన్నారు. పేపర్ లీకేజీ ఆరోపణలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
Read More »ఎన్కౌంటర్ లో ఆరు నెలల బాలిక మృతి
బీజాపూర్ లో పోలీస్, నక్సలైట్ ల ఎదురుకాల్పులు తెలంగాణఅక్షరం-బీజాపూర్ బీజాపూర్ లో పోలీసులు నక్సలైట్లకు తీవ్ర ఎన్కౌంటర్ జరిగింది స్థానికుల కథనం ప్రకారం..ఈ ఎదురు కాల్పుల్లో ఆరు నెలల పసికందు మృతి చెందింది. బాలిక తల్లి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఇద్దరు డీఆర్జీ జవాన్లు గాయపడ్డారు. బాధిత కుటుంబానికి సహాయం చేసేందుకు ఏఎస్పీ పోలీసు బలగాలతో అధికారులు అక్కడికి వచ్చారు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎన్కౌంటర్లో భైరం ఘడ్ ఏరియా కమిటీ సెక్రటరీ చంద్రన్న, మరికొందరు నక్సలైట్లకు గాయాలు …
Read More »