Blog

తాటిచెట్టుపై నుండి పడి గీతకార్మికుడికి గాయాలు

కరీంనగర్ జిల్లా రెడ్డిపల్లిలో ఘటన     తెలంగాణఅక్షరం-వీణవంక తాటిచెట్టుపై నుండి ఓ గీత కార్మికుడు జారిపడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఉయ్యాల ఎల్లయ్య (38) రోజువారిగా కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు కాలు జారడంతో అతడు చెట్టుపై నుండి కిందపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన తోటి కార్మికులు అతడిని హుటాహుటిని జమ్మికుంటకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించి …

Read More »

70 మందితో కాంగ్రెస్ తొలి జాబితా సిద్ధం..?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 70 మంది లిస్ట్ తెలంగాణఅక్షరం, హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ 70 మందితో కూడిన తొలి జాబితాని విడుదల చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉండగా మొదటి జాబితాలో  70 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది.  సోషల్ మీడియాలో నియోజకవర్గం, అభ్యర్థులతో కూడిన జాబితా వైరల్ అవుతుంది. ఇదే జాబితా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 1. కొడంగల్‌ – రేవంత్‌రెడ్డి 2. హుజూర్‌నగర్‌ – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 3. కోదాడ – పద్మావతి 4. …

Read More »

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

తెలంగాణ అక్షరం – మంథని, పెద్దపల్లి కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లామంథని మండలంలో విషాదం చోటుచేసుకుంది. దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని బంధువులు, గ్రామస్థులు భావిస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దంపతుల ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నెల్లిపల్లికి చెందిన కటుకు అశోక్ సంగీతలకు …

Read More »

రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

  తెలంగాణ అక్షరం,వీణవంక   గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని కోతిరెడ్డిపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జన స్వామి అనే గీత కార్మికుడు వృత్తిలో భాగంగా తాటి చెట్లు ఎక్కి ఇంటికి తిరిగి వెళుతున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం అతనిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం బాధితుడిని జమ్మికుంట లోని ఆసుపత్రికి తరలించారు.

Read More »

కన్నుల పండువగా గోవింద కళ్యాణం 

పాల్గొన్న ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని దేశాయిపల్లిలో ఎంపీపీ ముసిపట్ల రేణుక – తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో గోవిందా కళ్యాణ మహోత్సవం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. దేశాయిపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో ఆశేష భక్తజనం మధ్య, వేదపండితుల మంత్రోచ్చరణలతో గోవింద కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. తీరొక్క పూలు, పండ్లు, నైవేద్యాలు, స్వామి వారికి సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గ్రామ : ప్రజలు, గొడ్డుగోద, పాడిపంటలు సుభిక్షంగా …

Read More »

వెట్టి చాకిరి చేయించుకుని రోడ్డున పడేశారు..

రోడ్డున పడ్డ 18 వేల కుటుంబాలు సాక్షారభారత్ కో ఆర్డినేటర్ల ఆవేదన మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోని, న్యాయం చేయాలని డిమాండ్ విసిఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొరె శ్రీనివాస్   తెలంగాణ అక్షరం-హన్మకొండ: వయోజన విద్యలో 2010 నుండి 2019 వరకు సాక్షారభారత్ కో ఆర్డినెటర్లుగా దాదాపు 10 సంవత్సరాల పాటు వెట్టిచాకిరి చేయించుకుని మమ్మల్ని నడిరోడ్డుపై వదిలేశారని సాక్షారభారత్ గ్రామ కో ఆర్డినేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొరె శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం హన్మకొండ జిల్లా కేంద్రంలో ఆ సంఘం …

Read More »

మరో వారం చాన్స్..

రూ.2 వేల నోటును మార్చుకునేందుకు అవకాశం గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం TAM NEWS ,ఢిల్లీ : రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి తేదీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి కాలాన్ని పొడిగించింది. ఇప్పుడు అది అక్టోబర్ 7, 2023 వరకు పొడిగించబడింది. ఆర్‌బీఐ ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చిందో తెలుసుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, రూ. 2,000 డిపాజిట్ మరియు మార్పిడి కాలం నేటితో ముగుస్తుంది. సమీక్ష తర్వాత, ప్రస్తుతం కొనసాగుతున్న రూ. …

Read More »

సంగీత ప్రపంచానికి మహారాణి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి

( పెండ్యాల రామ్ కుమార్, మంథని ) ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని , నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. సంగీత ప్రపంచానికి మకుటం లేని మహారాణిగా ఎన్నో అవార్డులను ఎంఎస్ సుబ్బులక్ష్మి సొంతం చేసుకున్నారు. టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా కూడా ఆమె సేవలందించారు. తెలుగు …

Read More »

నేడు అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం

( పెండ్యాల రామ్ కుమార్, మంథని ) : అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం (అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం) ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్‌ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది. సూర్యుని నుంచి వెలువడే కిరణాలు నేరుగా భూమిపై పడకుండా అందులో ఉండే అతినీలలోహిత వికిరణాలును ఓజోన్ పొర సంగ్రహించి, ప్రాణకోటికి వాటిల్లే ముప్పు నుంచి కాపాడుతుంది. మోటారు …

Read More »

బిఆర్ఎస్ కి ఆరెపల్లి మోహన్ రాజీనామా

తెలంగాణఅక్షరం-కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ విప్, ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ కు గురువారం పంపించినట్లు తెలిపారు. 2019 లో టిఆర్ఎస్ లో చేరి, గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బై-ఎలక్షన్లలో, మున్సిపల్ ఎలక్షన్లలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేశారు. పార్టీ నాయకత్వం పట్ల ఎంతో నమ్మకంతో పనిచేశానని, కాని ప్రత్యేకంగా మానకొండూర్ ఎమ్మెల్యే ప్రవర్తన, పనీతీరు, సరిగా లేని కారణంగా …

Read More »