తెలంగాణఅక్షరం-కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ విప్, ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ కు గురువారం పంపించినట్లు తెలిపారు. 2019 లో టిఆర్ఎస్ లో చేరి, గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బై-ఎలక్షన్లలో, మున్సిపల్ ఎలక్షన్లలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేశారు. పార్టీ నాయకత్వం పట్ల ఎంతో నమ్మకంతో పనిచేశానని, కాని ప్రత్యేకంగా మానకొండూర్ ఎమ్మెల్యే ప్రవర్తన, పనీతీరు, సరిగా లేని కారణంగా …
Read More »News
ప్రపంచంలోనే అతి విశిష్టమైన దర్గా
తెలంగాణఅక్షరం-హన్మకొండ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్ని మతాలవారు దర్గా ఉత్సవాల్లో పాల్గొనడం మతసామరస్యానికి ప్రతిక అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్రపంచంలోనే అతి విశిష్టమైన దర్గా మనది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండగలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతుందన్నారు. హనుమకొండ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. దర్గా ఉత్సవాలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి గిలాప్, చాదర్ …
Read More »చిరు వ్యాపారుల కోసం స్థలం కేటాయింపు
తెలంగాణ అక్షరం-వీణవంక మండల కేంద్రంలో రోడ్డు వెడల్పులో భాగంగా ఉపాధి కోల్పోతున్న చిరువ్యాపారుల కోసం గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న భూమిలో స్థలం కేటాయిస్తున్నట్లు వీణవంక సర్పంచ్ నీల కుమారస్వామి తెలిపారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీగా ఉన్న స్థలంలో ఉపాధి కోసం 48 దుకాణాల కోసం తాత్కాలికంగా స్థలం కేటాయిస్తూ బుధవారం ముగ్గు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు వెడల్పలో భాగంగా సుందరీకరణ పనులు జరుగుతున్న సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఉపాధి కోల్పోకూడదని, వారి కోసం …
Read More »కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
నవతెలంగాణ-వీణవంక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, పీసీసీ సభ్యుడు కర్ర భగవాన్ రెడ్డి, జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య కోరారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో గురువారం నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతల రాజిరెడ్డి (శ్యాంసుందర్ రెడ్డి) అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ బల్మూరి వెంకట్ కే వస్తుందని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. పార్టీ …
Read More »బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి
తెలంగాణ అక్షరం-వీణవంక ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాన్నమనేని రంగారావు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో మండలంలోని పలు పాఠశాలలలో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిష్కరించాలని, పదోన్నతులు వద్దనుకునే వారి నుండి అంగీకారం తీసుకున్న తర్వాతనే పదోన్నతులు కల్పించాలని కోరారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని, ప్రభుత్వం వెంటనే పీఆర్ సీ కమిషన్ వేసి ఐఆర్ …
Read More »