News

చల్లూరులో అ‘పూర్వ’ సమ్మేళనం

తెలంగాణఅక్షరం-వీణవంక వీణవంక మండల చల్లూర్ జడ్పీ ఎస్ ఎస్ పాఠశాలలో చదివిన 1995-96 బ్యాచ్‌ ఎస్ఎస్సి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ, ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూలమాలవేసి, శాలువా కప్పి విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులు ఆనాటి తీపి జ్ఞాపకాలను, గురువులు నేర్పిన క్రమశిక్షణను గుర్తుతెచ్చుకొని, స్నేహితులతో పంచుకున్నారు. విద్యార్థి దశలో ఉపాధ్యాయుడు తన జ్ఞానాన్ని పంచడంతోనే, మనం ఈరోజు ఇంతటి విజ్ఞాన వంతులమయ్యామని, ఆనాటి గురువులకు పాదాభివందనాలు అంటూ గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు …

Read More »

దేశ హితం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ

భవిష్యత్‌ అంతా భారతీయ జనతా పార్టీదే.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైంది బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక ఏకాత్మత మానవత వాదం, అంత్యోదయ స్ఫూర్తితో బిజెపి 45 ఏళ్ల ప్రస్తానాన్ని విజయవంతంగా కొనసాగిస్తుందని దేశంలో ఏ పార్టీకి లేని విధానం, సిద్ధాంతం బిజెపికే ఉన్నాయని, ఆ పార్టీ అనుసరించిన విధానాలు మార్గాలతోనే ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన నెంబర్ 1 పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బిజెపి ఆవిర్భావ …

Read More »

శ్రీరాముని చిత్రాన్ని చించిన…. మున్సిపల్ సిబ్బందిపై చర్య తీసుకోవాలి : బీజేపీ

తెలంగాణ అక్షరం – బాలాపూర్ శ్రీరాముని చిత్రపటాన్ని చించి హిందూ మనోభావాలను అవమానించే విధంగా ప్రవర్తించిన బడంగ్‌పేట్ మున్సిపల్ సిబ్బందిపై చర్య తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పాత గ్రామపంచాయతీ సర్కిల్ వద్ద శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీరాముని పటాన్ని మున్సిపల్ సిబ్బంది చించి వేశారని బీజేపీ బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే శ్రీరాముని …

Read More »

నాగపూర్ బయలుదేరిన మహేంద్ర బృందం

నాగపూర్ బయలుదేరిన మహేంద్ర బృందం తెలంగాణ అక్షరం – బాలాపూర్ ఏప్రిల్ 12 ,13 తేదీలలో మహారాష్ట్ర నాగపూర్ లో జరిగే అఖిల భారతీయ మేదరి మహేంద్ర సంఘం ప్రతినిధుల సమావేశానికి తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం బృందం శుక్రవారం బయలుదేరి వెళ్ళింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బీసీలో ఉన్నటువంటి మన మేదరులను ఎస్టీలో కలపాలనే ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం కోసం అఖిల భారతీయ సమావేశంలో మద్దతు కూడా కట్టే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి బయలుదేరుతున్నామని రాష్ట్ర అధ్యక్షులు జోరీగల శ్రీనివాస్ తెలిపారు. బయలుదేరిన …

Read More »

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

డీజేఎఫ్‌ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా తెలంగాణఅక్షరం-పెద్దపల్లి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు, జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలనిడెమక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్(డీజేఎఫ్) రాష్ర్ట అధ్యక్షుడు మోట పలుకుల వెంకట్‌ డిమాండ్‌ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా, రిలే నిరాహార దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మోట పలుకుల వెంకట్ మాట్లాడుతూ జర్నలిస్టుల పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. …

Read More »

పొదుపు సంఘం డబ్బుల పంపిణీ

  తెలంగాణ అక్షరం – బాలాపూర్ బాలాపూర్ మండల పరిధిలోని నాగర్గుల్ గ్రామంలో గురువారం పొదుపు సంఘం డబ్బులను పంపిణీ చేయడం జరిగింది. మహేంద్ర మేదరి యువజన సంఘం బాలాపూర్ మండల అధ్యక్షుడు తోకల లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయగా, సంఘంలో జమ ఉన్న రూ. 3 లక్షల 43 వేలను ఎడుగురి సభ్యులకు ఒకొక్కరికి రూ.49 వేలను పంపిణీ చేశారు. ఈ మొత్తాన్ని మూడు నెలల తర్వాత తిరిగి కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యువకులు పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని, మనం …

Read More »

పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్‌ గ్యాస్‌ సిలిండర్‌తో కరీంనగర్‌లో నిరసన తెలంగాణఅక్షరం- కరీంనగర్‌ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిలుకూరి వాసుదేవ రెడ్డి డిమాండ్‌ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ అనుబంధ సంస్థల నాయకులు నగరంలోని తెలంగాణ చౌకలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి గ్యాస్ సిలెండర్ ను నెత్తిన పెట్టుకొని, కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం …

Read More »

సేంద్రీయ వ్యవసాయ విధానమే మేలు

తెలంగాణఅక్షరం-ఆత్మకూరు హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని నాగయ్యపల్లి గ్రామంలో ఒరిస్సా రాష్ర్టానికి చెందిన సెంచూరియన్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు గ్రామాల్లో వ్యవసాయం క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు రకాల పంటలను విశ్వ విద్యాలయ ప్రొపెసర్లు అశోక్‌, హర్షవర్ధన్‌ ల పర్యవేక్షణలో విద్యార్థులు మెండె అంజలి, మెండె ప్రీతి, మందగిరి వరలక్ష్మిపరిశీలించారు. ప్రస్తుత పంటల సస్యరక్షణపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో సేంద్రీయ వ్యవసాయ విధానంపై అవగాహన కల్పించారు. అలాగే సేంద్రీయ వ్యవసాయ విధానమే మేలని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి …

Read More »

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్శ్రీరామనవమి వేడుకల సందర్భంగా గాజులరామారంలో ఆలయాలను నిర్వాహకులు అందంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చి దేవతామూర్తులను దర్శించుకుంటున్నారు. సీతారాముల కళ్యాణం కోసం ఉత్సవ గ్రహాలను ఊరేగింపుగా ఆలయాలకు తీసుకువచ్చారు. భాజా భజంత్రీలు, వేద మంత్రోచ్ఛా రణల మధ్య తలంబ్రాలతో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ పరిషత్ ప్రాంతాలు కిటకిటలాడాయి. స్వాగత తోరణాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు కల్యాణంలో పాల్గొన్నారు. రామనామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి. సూరారం …

Read More »

అట్టహాసంగా ఎదుర్కోళ్ల పూజలు

కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 5 : శ్రీరామనవమి వసంతోత్సవాలు భాగంగా జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలు, భక్తుల నివాసాల్లో ఎదురుకోలు వేడుకలను శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడు ధర్మానికి ప్రతీకని, చక్కటి పరిపాలనకు నాంది అని స్వామి మరియ స్వామివారి పూజా కార్యక్రమాలు చేసిన గాని, చూసినా గాని, విన్నా గానీ, ప్రచారం చేసినా గాని అన్ని రంగాలలో విజయం సాధ్యమవుతుందని …

Read More »