– బీజేపీ పట్టణ అధ్యక్షులు పెద్దబుద్ధుల సతీష్ సాగర్తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీలలో ఉన్నటువంటి డ్రైనేజీ,రోడ్డు సమస్యలను పరిష్కరించాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి ఆధ్వర్యంలో కొంపల్లి బిజెపి పట్టణ నాయకులు , పట్టణ అధ్యక్షులు పెద్దబుద్ధుల సతీష్ సాగర్ మంగళవారం మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. అవని గార్డెన్ డ్రైనేజీ, పోచంపల్లి రోడ్డు లోని అపర్ణ పామ్ గ్రూవ్ నుండి రాయల్ పార్క్ వరకు రోడ్డు, దూలపల్లి, జయభేరి , ఎన్.సి.ఎల్ కాలనీలోని పలు సమస్యలను కమిషనర్ …
Read More »Politics
నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు తెలంగాణఅక్షరం-హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని పదవి ఉన్నా లేకపోయినా రాజకీయాల కంటే హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికే విలువ ఇస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని హై స్కూల్ మైదానంలో వాకర్స్ కి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పది లక్షల విలువ చేసే వాకింగ్ ట్రాక్, గేట్ పనులను ఆయన శనివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి …
Read More »ఆశల అరెస్టు సరికాదు
ఆశల అరెస్టును ఖండించిన జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి. వీణవంక : హైదరాబాద్ లో నిరసన కార్యక్రమానికి బయలుదేరిన ఆశ కార్యకర్తలని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఎక్కడికి అక్కడ అరెస్టు చేయడాన్ని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తీవ్రంగా ఖండించారు. మంగళవారం వీణవంకలో ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు నెలకు రూ.18 వేల జీతం, ఈఎస్ఐ, పిఎఫ్, రిటైర్డ్ బెనిఫిట్స్ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.రాష్ట్రంలో ప్రజలతోపాటు ఉద్యోగులు నిరసన తెలిపే …
Read More »కేటీఆర్ సభలో అపశృతి
కరీంనగర్లో మహిళ కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన రేస్ బైక్ దవఖానలో చికిత్స పొందుతున్న పద్మజ తెలంగాణ అక్షరం- కరీంనగర్ సభ ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ నేతల ర్యాలీలో కరీంనగర్ కోతి రాంపూర్కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు బుల్లెట్ వాహనంతో ర్యాలీలో బీభత్సం సృష్టించాడు. బుల్లెట్ బైకును రేస్ చేస్తూ జనం పైకి దూసుకెళ్లాడు.ఈ ఘటనలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పద్మజ అనే మహిళా కానిస్టేబుల్ ను ఢీ కొనగా కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడటంతో పాటు ఆమె కాలు విరిగింది.దీంతో అక్కడే ఉన్న పోలీసు …
Read More »16న నాగర్ కర్నూల్ లో సగర శంఖారావం
సగరలు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో తరలిరావాలి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నలుబాల సతీష్ సగర తెలంగాణఅక్షరం-హన్మకొండ తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో 16న నాగర్ కర్నూల్ లోని జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించతలపెట్టిన సగర శంఖారావం విజయవంతం చేయాలని హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నలుబాల సతీష్ సగర, ప్రధాన కార్యదర్శి కుర్మిండ్ల కుమారస్వామి (అయోధ్య) సగర, కోశాధికారి మంగునూరి రఘు సగర, సింగారం ప్రాంత గౌరవ అధ్యక్షుడు చిదురాల రాజు సగర, అధ్యక్షుడు కొడిపాక రాజయ్య సగర, ప్రధాన కార్యదర్శి నీలం లక్ష్మయ్య …
Read More »16న నాగర్ కర్నూల్ లో సగర శంఖారావం
తెలంగాణఅక్షరం-వీణవంక తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో 16న నాగర్ కర్నూల్ లోని జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించతలపెట్టిన సగర శంఖారావం విజయవంతం చేయాలని తెలంగాణ సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర, జిల్లా కోశాధికారి కాటిపెల్లి కుమారస్వామి సగర కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్ర ్యం సిద్ధించిన నాటి నుండి నేటి వరకు పాలకులు మనల్ని గుర్తించకపోవడం చాలా శోచనీయమని పేర్కొన్నారు. కావున …
Read More »సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం పిక్స్..!
డిసెంబర్ లో తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు..! తెలంగాణ అక్షరం-హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మరో ఎన్నికలు జరగబోతున్నాయి. అవే సర్పంచ్ ఎన్నికలు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024, డిసెంబర్ నెలలోనే సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు.2025 జనవరి నెలలో గ్రామాలకు కొత్త సర్పంచ్ లు వస్తారని మీడియా చిట్ చాట్ లో వెల్లడించారాయన.2024, ఫిబ్రవరి నెలతోనే సర్పంచ్ ల పదవీ కాలం ముగిసింది. ప్రభుత్వం ఇంచార్జీల పాలన నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన …
Read More »సగరుల ఆర్థిక అభివృద్ధికి చేయూతనివ్వండి
సగర సంఘం జిల్లా అధ్యక్షుడు ఏర్కొండ ప్రసాద్ తెలంగాణ అక్షరం-కరీంనగర్ సగర్ల ఆర్థిక అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనిచ్చేలా కృషి చేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ను సగర సంగం సంఘం జిల్లా అధ్యక్షుడు ఏరుకొండ ప్రసాద్ కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అధ్యక్షతన బీసీల ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దేశంలో నిర్మాణ రంగంలో సగరుల పాత్ర కీలకమని సగరులను గుర్తించడంలో ప్రభుత్వాలు …
Read More »పేక’ఆట’లో ప్రముఖులు
నర్సంపేటలో కలకలం.. పేకాటాడుతూ పట్టుపడిన రాజకీయ నాయకులు.! సర్వాపురంలోని ఓ ఇంటిలో ఆడుతుండగా పలువురిని పట్టుకున్న పోలీసులు తెలంగాణఅక్షరం – నర్సంపేట నర్సంపేట పట్టణంలోని పలువురు ప్రముఖులు పేకాటాడుతూ ఆదివారం పట్టుబడ్డారు. పట్టణ ప్రముఖులు పేకాట ఆడి పట్టుబడ్డారన్న వార్త నర్సంపేట పట్టణంలో హల్చల్ చేస్తోంది. పట్టణంలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో నర్సంపేట పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నర్సంపేట పట్టణానికి చెందిన వివిధ పార్టీల ప్రముఖ నాయకులు ఉన్నారు. పట్టుబడిన వారిలో నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ …
Read More »70 మందితో కాంగ్రెస్ తొలి జాబితా సిద్ధం..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 70 మంది లిస్ట్ తెలంగాణఅక్షరం, హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ 70 మందితో కూడిన తొలి జాబితాని విడుదల చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉండగా మొదటి జాబితాలో 70 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో నియోజకవర్గం, అభ్యర్థులతో కూడిన జాబితా వైరల్ అవుతుంది. ఇదే జాబితా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 1. కొడంగల్ – రేవంత్రెడ్డి 2. హుజూర్నగర్ – ఉత్తమ్కుమార్రెడ్డి 3. కోదాడ – పద్మావతి 4. …
Read More »