తెలంగాణ అక్షరం-వీణవంక వీణవంక మండలంలోని చల్లూరు, మామిడాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతల శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గాంధీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ యుఐ నాయకులుు పెద్ది సంపత్ రెడ్డి, గుండేటి మహేష్, కాటిపల్లి అజయ్, తిరుమలేష్, తోకల సంపత్ రెడ్డి, మిర్చి సమ్మయ్య, ఎలవేణ సదయ్య, ఎడ్ల రాజిరెడ్డి, రమేష్, ఇజాజ్, దిలీప్, అనిల్, …
Read More »Politics
హుజురాబాద్ లో మరో 4 మండలాలు
కమలాపూర్ టౌన్ మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి మంత్రులు కేటీఆర్ హరీష్ రావుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్సీ పాడికౌశిక్ రెడ్డి తెలంగాణ అక్షరం-హుజురాబాద్ హుజురాబాద్ నియోజకవర్గం లో ప్రస్తుతం ఉన్న ఐదు మండలాలతో పాటు మరో నాలుగు మండలాలు, కమలాపూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం నియోజకవర్గ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ పాడి కౌశిక్ రెడ్డి మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా …
Read More »వెట్టి చాకిరి చేయించుకుని రోడ్డున పడేశారు..
రోడ్డున పడ్డ 18 వేల కుటుంబాలు సాక్షారభారత్ కో ఆర్డినేటర్ల ఆవేదన మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోని, న్యాయం చేయాలని డిమాండ్ విసిఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొరె శ్రీనివాస్ తెలంగాణ అక్షరం-హన్మకొండ: వయోజన విద్యలో 2010 నుండి 2019 వరకు సాక్షారభారత్ కో ఆర్డినెటర్లుగా దాదాపు 10 సంవత్సరాల పాటు వెట్టిచాకిరి చేయించుకుని మమ్మల్ని నడిరోడ్డుపై వదిలేశారని సాక్షారభారత్ గ్రామ కో ఆర్డినేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొరె శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం హన్మకొండ జిల్లా కేంద్రంలో ఆ సంఘం …
Read More »