కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ తెలంగాణ అక్షరం-జమ్మికుంట, వీణవంక జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు వచ్చి వడదెబ్బతో వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ మృతి చెందడం బాధాకరమన్నారు. మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కర్ర భగవాన్ …
Read More »Telangana
జమ్మికుంట ‘కాంగ్రెస్ జనజాతర’లో అపశృతి
సీఎం రేవంత్ రెడ్డి సభకు వెళ్లి.. వడదెబ్బతో మహిళ మృతి కరీంనగర్ జిల్లా రెడ్డిపల్లి గ్రామంలో విషాదఛాయలు తెలంగాణఅక్షరం-వీణవంక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కరీంనగర్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా నిర్వహించిన జనజాతర సభలో అపశృతి చోటుచేసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు వెళ్ళిన వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు మంగళవారం వడదెబ్బతో మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి …
Read More »ప్రమాదవశాత్తు గడ్డి వ్యాన్ దగ్ధం
తెలంగాణ అక్షరం-వీణవంక/చిట్యాల పశుగ్రాసాన్ని తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తాకడంతో పశు గ్రాసంతో పాటు వ్యాను దగ్ధమైన సంఘటన బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు, గ్రామస్తుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన జూకల్ గ్రామానికి చెందిన సురపు రవీందర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామం నుండి పశుగ్రాసాన్ని తీసుకెళ్లి పోవడానికి సోమవారం వచ్చారు. గ్రామంలోని ఓ రైతుకు చెందిన పొలం నుండి 190 గడ్డి కట్టలను డీసీఎం వ్యానులో వేసుకొని వెళ్తుండగా గ్రామ శివారులో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు గడ్డి …
Read More »బీజేపీ ఇంటింటా ప్రచారం
తెలంగాణఅక్షరం-వీణవంక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ ను గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి ప్రజలను కోరారు. మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరిగి బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే వీణవంక మండల కేంద్రంలోనూ ఆ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాడ గౌతమ్ రెడ్డి, ఆదిరెడ్డి, దేవేందర్ రెడ్డి, వీరారెడ్డి, గణేష్, కొమాల్ రెడ్డి, …
Read More »మల్లారెడ్డిపల్లిలో చలివేంద్రం ప్రారంభం
మల్లారెడ్డిపల్లిలో చలివేంద్రం ప్రారంభం తెలంగాణ అక్షరం-వీణవంక కరీంనగర్ కు చెందిన సిరివెన్నెల జన్మదినం సందర్భంగా అమ్మఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మావొల్ల యాదిలో.. మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు చనిపోగా వారి యాది సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి, సాంస్కృతిక సంస్థల కళాకారుల సమాఖ్య హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు తాండ్ర శంకర్, మండల అధ్యక్షుడు గడ్డం నారాయణ గౌడ్ మాట్లాడారు. చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. అనంతరం గ్రామస్తులకు …
Read More »వైభవంగా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలు
పోతిరెడ్డిపల్లిలో అంగరంగ వైభవంగా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన తెలంగాణ అక్షరం-వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో బుధవారం రోజున గౌడ కులస్తులు ఆలయ ఆవరణలో వేద పండితుల ఆధ్వర్యంలో ఆత్మంత వైభవంగా సామూహిక విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు.గౌడ కులస్తులు, కుటుంబ సభ్యుల సమేళంగా, కుల దేవత అయిన రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కోసం నూతన వస్త్రాలు ధరించి, ఆచార సంప్రదాయాలతో ఆలయ ప్రాంగానికి డప్పు చప్పులతో చేరుకున్నారు. …
Read More »మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత తెలంగాణఅక్షరం- వీణవంక వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మురహరి రాజమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఇట్టి విషయాన్ని తెలుసుకున్న అతిధి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి తన అనుచరులను పంపించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు పోతరవేన సతీష్, మద్దుల ప్రశాంత్, కాసనగొట్టు కర్ణాకర్,బోయిన విద్యాసాగర్,ఐలయ్య,బిక్షపతి,మొగిలి,సమ్మయ్య, చింటు తదితరులు పాల్గొన్నారు
Read More »లోక్ సభ ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలి
జమ్మికుంట రూరల్ సీఐ కోరె కిషోర్ హిమ్మత్ నగర్ లో పోలీసు కవాత్ తెలంగాణఅక్షరం-వీణవంక లోక్ సభ ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని జమ్మికుంట రూరల్ సీఐ కోరె కిషోర్ సూచించారు. మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో సోమవారం సీఐఎస్ఎఫ్ బలగాలతో కవాత్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన రహదారుల్లో పోలీసు మార్చ్ నిర్వహించి అనంతరం గ్రామ కూడలి వద్ద గ్రామస్తులతో మాట్లాడారు. ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో …
Read More »అపర భద్రాద్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి
బ్రహ్మోత్సవాలపై అధికారుల సమీక్ష సమావేశం.. తెలంగాణ అక్షరం-ఇల్లందకుంట ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలపై సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు ఏసిపి శ్రీనివాస్ జి కలసి అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీవో రమేష్ బాబు మాట్లాడుతూ ఈనెల 17న జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని భక్తుల సౌకర్యార్థం కొరకు అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు కళ్యాణానికి వచ్చే వేలాదిమంది భక్తులకు ఎలాంటి …
Read More »శ్రీరాముని కళ్యాణానికి .. సారే చీర గోటితో తీసిన తలంబ్రాలు ముత్యాల తలంబ్రా లు సమర్పణ ..
తెలంగాణ అక్షరం-ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి వేములవాడకు చెందిన శ్రీ రాజరాజేశ్వరి దేవి సేవ సమితి వారు సారే చీర కోటితో తీసిన తలంబ్రాలను ముత్యాల తలంబ్రాలను స్వచ్ఛందంగా సోమవారం ఆలయ ఈవో కందుల సుధాకర్, అర్చకులకు అందించారు. అలాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా గ్రామ దేవాలయంలో గ్రామ ప్రజలు పరిసర ప్రాంత భక్తులచే స్వామివారికి తలంబ్రాల బియ్యం తయారు చేయడం జరిగిందని ఆలయ ఈవో కందుల సుధాకర్ తెలిపారు.
Read More »