తెలంగాణఅక్షరం-వీణవంక ఆదిత్య సేవాభ్యుదయ ఆర్ఎంపీపీ ఎంపీ గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిధిలోని కిష్ణంపేట గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యులు బొద్దుల సత్యనారాయణ (50) ఇటీవల అకాల మరణం చెందాడు. కాగా మండలంలోని గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో అన్ని గ్రామాల గ్రామీణ వైద్యులు కలిసి వారి ఇంటికి వెళ్లి మిత్రుని కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఇందులో భాగంగా అందరూ గ్రామీణ వ్యక్తులు వారి సంఘం తరఫున రూ.26వేల 500 ఆర్థిక సాయం అందజేశారు. అలాగే వారి కుటుంబానికి …
Read More »Telangana
11 అయినా పత్తా లేరు..
సమయపాలన పాటించని మండల అధికారులు, సిబ్బంది తెలంగాణ అక్షరం- వీణవంక వీణవంక మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమయపాలన పాటించని అధికారులు 11 అయినా వీధుల్లో చేరకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులు, ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో వీణవంక ఎంపీడీవో కార్యాలయం సజీవ సాక్ష్యంగా కనబడుతుంది. మండల కేంద్రంలో ఇన్చార్జిల పాలన తో సామాన్య జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ పలు అవస్థలు పాలవుతున్నారు . ఇప్పటికైనా జిల్లా అధికారులు చొరవ తీసుకొని మండల ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Read More »లిక్కర్ కేసులో సీఎం అరెస్ట్
తెలంగాణఅక్షరం బ్యూరో,ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటి వరకూ తొమ్మిదిసార్లు కేజ్రీవాల్కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. ఒక కుంభకోణం కేసులో సీఎం పదవిలో ఉండగానే ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తొలి రాజకీయ నేత అరవింద్ కేజ్రీవాల్ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. లిక్కర్ కేసులో ఇది నాలుగో అరెస్ట్.ఈ …
Read More »ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
తెలంగాణ అక్షరం – మంగపేట ప్రమాదవశత్తు ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన బుదవారం మండలంలోని జబ్బోనిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటన వివరాలు ఇలా వున్నాయి. మండల కేంద్రంలోని పొద్మూర్ కు చెందిన మహమ్మద్ యాకూబ్ పాషా 35 బుధవారం ఉదయం రోడ్డు పనికి వెళ్ళాడు. తిరిగి వస్తున్న క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ట్రాక్టర్ నడుపుతున్న పాషా అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై గోదరి …
Read More »కన్నుల పండువగా వేంకటేశ్వర కళ్యాణం
తెలంగాణ అక్షరం, మంగపేట వార్షిక వేదాధ్యయనంలో భాగంగా బుదవారం మండలంలోని కమలాపురం బిల్ట్ కాలనీలో పద్మావతి, అలివేలుమంగల సమేతంగా వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు వైభవంగా జరిపారు. వేదాధ్యయనంలో భాగంగా ఉదయం 8 గంటలకు స్వామి వారి కి అభిశేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీ పధ్మావతి, అలివేలుంమం గా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని వేద మంత్రాల నడుమ అర్చకులు కలకోట రామాచార్యులు , ప్రతాపురం వంశీకుమారాచార్యులు జీడికంటి మదుసూదనాచార్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో …
Read More »నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
నీటి ఎద్దడి తలెత్త కూడదు సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలంగాణ అక్షరం-మంగపేట విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కటిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద అభివృద్ధి మరియు త్రాగు నీటి సరఫరా పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ త్రిపాఠి మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా వేసవిలో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు రాకుండా గ్రామ పంచాయితీ అధికారులతో …
Read More »ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద హై టెన్షన్ కొనసాగుతున్న ఈడీ సోదాలు.. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు (తెలంగాణ అక్షరం, ఢిల్లీ బ్యూరో) ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టింది. బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇద్దరు మహిళా అధికారులు సహా 8 మంది అధికారుల బృందం, ఐటీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. సోదాల సందర్భంగా ఇంట్లో ఉన్న అందరి వద్ద సెల్ఫోన్లు స్వాధీనం …
Read More »యాదవ, కురుమ కార్పొరేషన్ల ఏర్పాటు హర్షనీయం
తెలంగాణ రాష్ట్ర యాదవ సంఘం నాయకులు చిన్నాల ఐలయ్య తెలంగాణ అక్షరం-కరీంనగర్ కార్పొరేషన్ ఏర్పాటుతో యాదవులు కురుమల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. వీణవంక మండలంలో తెలంగాణ రాష్ట్ర యాదవ సంఘం నాయకులు చిన్నల ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదవ కురుమల సమస్యలు పరిష్కారం కోసం యాదవ కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షించ దగ్గ విషయమని అన్నారు. గత పాలకులు యాదవులను కురుమలను పట్టించుకున్న పాపానా పోలేదు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం నిరంతరం …
Read More »ఫ్లాష్.. ఫ్లాష్…
బిగ్ బ్రేకింగ్ న్యూస్ ములుగు రోడ్డులోని ఐటీఐలో గంజాయి కలకలం పట్టించుకోని యాజమాన్యం తెలంగాణఅక్షరం-హన్మకొండ క్రైం విద్యార్థులకు చదువు చెప్పాల్సిన అధ్యాపకులు వారిని పట్టించుకోకపోవడంతో విద్యార్థి దశలోనే వారు వ్యసనాలకు పాల్పడుతూ వారి భవిష్యత్ ను కోల్పోతున్నారు. తల్లిదండ్రులు వారిపై గంపెడాశాతో తమ కుమారులు మంచి స్థాయికి ఎదగాలనే కోరికతో వారి కష్టాన్ని సైతం లెక్క చేయకుండా తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని తపన పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు వారిని అధ్యాపకుల చేతిలో పెట్టి తమ పిల్లల భవిష్యత్కు బాటలు వేయాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. …
Read More »కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి
ఎంపీ ఎన్నికలల్లో నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ ఇస్తాం పలు పార్టీల నుండి కాంగ్రెస్ లో 100 మంది చేరిక కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఒడితల ప్రణవ్ బాబు తెలంగాణఅక్షరం-వీణవంక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, వచ్చే ఎన్నికలల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయడంతో పాటు భారీ మెజార్టీ ఇచ్చేందుకు ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు ఆ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. మండలంలోని కోర్కల్ గ్రామంలో సుమారు 100మంది బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి …
Read More »