తెలంగాణ అక్షరం-బాలాపూర్ :పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు విరివిగా నాటాలని భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ పిలుపునిచ్చారు. అమ్మ చెట్టు కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బాలాపూర్ మండల పరిధిలోని అల్మాస్గూడ లో చెట్లు నాట కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క ఇంటి ముందు విధిగా మొక్కలు నాటడం వల్ల పచ్చదనంతోపాటు పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవచ్చు అన్నారు. విద్యార్థి దశలోనే మొక్కల పెంపకంపై …
Read More »Telangana
ఎంపీ ఈటెలను కలిసిన…. మహేంద్ర మేదరి యువజన సంఘం రాష్ట్ర కమిటీ
తెలంగాణ అక్షరం-బాలాపూర్ :మహేంద్ర మేదరి యువజన సంఘం రాష్ట్ర కమిటీ ఇటీవల నియామకం అయ్యింది. ఈనెల 6న వరంగల్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర యువజన సంఘం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా మహేంద్ర మేదరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంటు సుమన్, సహాయ కోశాధికారి గుడుమల మధు, వర్కింగ్ ప్రెసిడెంట్ తోకల లక్ష్మణ్ లు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసారు.
Read More »మహేంద్ర సంఘం రాష్ట్ర కమిటీ లో గోవర్ధన్ కు చోటు
తెలంగాణ అక్షరం-బాలాపూర్ :తెలంగాణ మహేంద్ర మేదర సంఘం రాష్ట్ర విభాగం లో బాలాపూరకు చెందిన పిల్లి గోవర్ధన్ కు చోటు దక్కింది. బాలాపూర్ కు చెందిన గోవర్ధన్ మండల ప్రచార కార్యదర్శి గా, నగరం ( నిజామాబాద్ జిల్లా) అధ్యక్షలుగా కొనసాగుతున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు జొర్రిగాల శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇందూరు శ్రీనివాస్ లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 6న వరంగల్ లో రాష్ట్ర విభాగం ప్రమాణ స్వీకారం జరుగుతుందని, మహేంద్ర బంధువులు అందరూ హాజరుకావాలని …
Read More »ఘనంగా మాజీ సీఎం రోశయ్య 92వ జయంతి వేడుకలు
తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 92వ జయంతిని కుత్బుల్లాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐడిపిఎల్ చౌరస్తా లో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. లక్డికాపూల్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహావిష్కరణకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ అధ్యక్షులు పార్శి ప్రకాష్ గుప్త, మండల అధ్యక్షులు వాస శ్రీనివాసులు గుప్త, తెరాల శ్రీనివాస్ గుప్త, పవన్ గుప్త, విజయ గుప్త, ఆకుల ప్రభాకర్ గుప్త, భిక్షపతి …
Read More »‘అందెల’ ఇంటిముందు రోహింగ్యాల రెక్కి!
రోహింగ్యాల వాహనంలో పెట్రోల్, కట్టర్, సత్తే, ఐరన్ రాడ్ ల లభ్యం….పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు తెలంగాణ అక్షరం – బాలాపూర్ :భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఇంటిముందు ఆరుగురు రోహింగ్యలు అనుమానాస్పదంగా శుక్రవారం రెక్కి నిర్వహించడం స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన రోహింగ్యలు బాలాపూర్ మండల పరిధిలోని డైమండ్ హోటల్ పరిసర ప్రాంతాల్లో, కొత్తపేట శివారులో, చంద్రయన్ గుట్ట సమీపంలో అక్రమంగా నివాసం ఉంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో …
Read More »నూతన నియామకం
తెలంగాణ అక్షరం – బాలాపూర్:తెలంగాణ మహేంద్ర మేదర సంఘం రాష్ట్ర విభాగం లో యళమల శ్రీనివాస్ కు చోటు దక్కింది. హస్తినాపూర్ కు చెందిన శ్రీనివాస్ కు హస్తకళల విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు జొర్రిగాల శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇందూరు శ్రీనివాస్ లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 6న వరంగల్ లో రాష్ట్ర విభాగం ప్రమాణ స్వీకారం జరుగుతుందని, మహేంద్ర బంధువులు అందరూ హాజరుకావాలని కోరారు.
Read More »బిజెపి నూతన అధ్యక్షుని కలిసిన కొంపల్లి నాయకులు
తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన రామచందర్ రావుని తార్నాకలోని నివాసంలో కొంపల్లి బిజెపి నాయకులు కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ డా.మల్లారెడ్డి, రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్, జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు గిరివర్దన్ రెడ్డి మరియు విగ్నేష్, రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి సరిత, అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ యాదవ్, కోకన్వినర్ శివాజీ రాజు , జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు అశోక్, కొంపల్లి …
Read More »ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవం
తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :కుత్బుల్లాపూర్ మండల ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మెన్ కల్వ సుజాత , మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి,జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్ హాజరై ప్రసంగించారు.ఈ సందర్బంగా నూతన కార్యవర్గాన్ని అభినందించారు. అధ్యక్షునిగా వాస శ్రీనివాసులు గుప్త, కార్యదర్శిగా దారం ఇంద్రసేన గుప్త, కోశాధికారిగా సోమిశెట్టి పవన్ కుమార్ గుప్త,వర్కింగ్ ప్రెసిడెంట్గా తెరల శ్రీనివాస్ గుప్త, ఉపాధ్యక్షులు, సలహాదారులు సహా కార్యదర్శులు, సహా కోశాధికారులు,కమిటీ …
Read More »ఇన్స్పెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన నాయకులు
వాస్తవం, బాలాపూర్ :ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నూతన ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మద్ది మహేందర్ రెడ్డి బడంగ్పేట్ బిఆర్ ఎస్ నేతలు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. మహేందరరెడ్డికి పూల బొకే, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు మేళ పవన్ కుమార్,పార్టీ నాయకులు అరుణ్ ఉన్నారు.
Read More »కమిషనర్ పద్ధతి మార్చుకోవాలి
కాంట్రాక్టర్లు నాణ్యత పాటించకుంటే ఆందోళన చేస్తాం భారతీయ జనతా పార్టీ హెచ్చరిక తెలంగాణఅక్షరం, బాలాపూర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో కమిషనర్ అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పనులు నాణ్యతగా జరగకుంటే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని బడంగ్పేట్ భారతీయ జనతా పార్టీ నాయకులు హెచ్చరించారు. మంగళవారం బిజెపి నాయకులు సమావేశంలో మాట్లాడుతూ, కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల కార్పొరేషన్ ఆదాయానికి గండి పడుతుందని, టెండర్లను గోపియంగా ఉంచి అధికార పార్టీ నాయకులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లు …
Read More »