Telangana

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

డీజేఎఫ్‌ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా తెలంగాణఅక్షరం-పెద్దపల్లి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు, జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలనిడెమక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్(డీజేఎఫ్) రాష్ర్ట అధ్యక్షుడు మోట పలుకుల వెంకట్‌ డిమాండ్‌ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా, రిలే నిరాహార దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మోట పలుకుల వెంకట్ మాట్లాడుతూ జర్నలిస్టుల పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. …

Read More »

పొదుపు సంఘం డబ్బుల పంపిణీ

  తెలంగాణ అక్షరం – బాలాపూర్ బాలాపూర్ మండల పరిధిలోని నాగర్గుల్ గ్రామంలో గురువారం పొదుపు సంఘం డబ్బులను పంపిణీ చేయడం జరిగింది. మహేంద్ర మేదరి యువజన సంఘం బాలాపూర్ మండల అధ్యక్షుడు తోకల లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయగా, సంఘంలో జమ ఉన్న రూ. 3 లక్షల 43 వేలను ఎడుగురి సభ్యులకు ఒకొక్కరికి రూ.49 వేలను పంపిణీ చేశారు. ఈ మొత్తాన్ని మూడు నెలల తర్వాత తిరిగి కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యువకులు పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని, మనం …

Read More »

పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్‌ గ్యాస్‌ సిలిండర్‌తో కరీంనగర్‌లో నిరసన తెలంగాణఅక్షరం- కరీంనగర్‌ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిలుకూరి వాసుదేవ రెడ్డి డిమాండ్‌ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ అనుబంధ సంస్థల నాయకులు నగరంలోని తెలంగాణ చౌకలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి గ్యాస్ సిలెండర్ ను నెత్తిన పెట్టుకొని, కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం …

Read More »

సేంద్రీయ వ్యవసాయ విధానమే మేలు

తెలంగాణఅక్షరం-ఆత్మకూరు హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని నాగయ్యపల్లి గ్రామంలో ఒరిస్సా రాష్ర్టానికి చెందిన సెంచూరియన్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు గ్రామాల్లో వ్యవసాయం క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు రకాల పంటలను విశ్వ విద్యాలయ ప్రొపెసర్లు అశోక్‌, హర్షవర్ధన్‌ ల పర్యవేక్షణలో విద్యార్థులు మెండె అంజలి, మెండె ప్రీతి, మందగిరి వరలక్ష్మిపరిశీలించారు. ప్రస్తుత పంటల సస్యరక్షణపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో సేంద్రీయ వ్యవసాయ విధానంపై అవగాహన కల్పించారు. అలాగే సేంద్రీయ వ్యవసాయ విధానమే మేలని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి …

Read More »

అంతా రామమయం….

కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం జైశ్రీరామ్ నినాదంతో శోభాయాత్ర తెలంగాణ అక్షరం – బాలాపూర్ శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఇంటా ప్రతినోటా శ్రీరామ నామస్మరణనే వినిపించింది. వీధి వీధిన సీతారాముల కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తులు నిర్వహించారు. బాలాపూర్ మండల పరిధిలోని బాలాపూర్, బడంగ్పేట్, మీర్పేట్, అల్మాస్గూడ, గుర్రం గూడా, నాదర్గుల్ తదితర గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను కళ్ళకు కట్టినట్టు వేద పండితుల మంత్రోచరణాల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయాలన్ని కిటకిటలాడాయి.జైశ్రీరామ్ …

Read More »

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్శ్రీరామనవమి వేడుకల సందర్భంగా గాజులరామారంలో ఆలయాలను నిర్వాహకులు అందంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చి దేవతామూర్తులను దర్శించుకుంటున్నారు. సీతారాముల కళ్యాణం కోసం ఉత్సవ గ్రహాలను ఊరేగింపుగా ఆలయాలకు తీసుకువచ్చారు. భాజా భజంత్రీలు, వేద మంత్రోచ్ఛా రణల మధ్య తలంబ్రాలతో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ పరిషత్ ప్రాంతాలు కిటకిటలాడాయి. స్వాగత తోరణాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు కల్యాణంలో పాల్గొన్నారు. రామనామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి. సూరారం …

Read More »

చలివేంద్రం ప్రారంభం

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని బాలాజీ లేఅవుట్ స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు కృష్ణ అన్నారు. ఆదివారం గాజులరామారంలో ని ప్రధాన రోడ్డులో ఈగల్ వారియర్స్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా కృష్ణ పలువురు కాలనీవాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన ఈగల్ వారియర్స్ సభ్యులను అభినందించారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని …

Read More »

అట్టహాసంగా ఎదుర్కోళ్ల పూజలు

కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 5 : శ్రీరామనవమి వసంతోత్సవాలు భాగంగా జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలు, భక్తుల నివాసాల్లో ఎదురుకోలు వేడుకలను శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడు ధర్మానికి ప్రతీకని, చక్కటి పరిపాలనకు నాంది అని స్వామి మరియ స్వామివారి పూజా కార్యక్రమాలు చేసిన గాని, చూసినా గాని, విన్నా గానీ, ప్రచారం చేసినా గాని అన్ని రంగాలలో విజయం సాధ్యమవుతుందని …

Read More »

రైతులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి

రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్‌ తెలంగాణ అక్షరం-వీణవంక రైతన్నలకు గుర్తింపు దక్కడం లేదని సుప్రీం కోర్టు మాజీ ప్రథాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా త్వరలో హైదరాబాద్, జాతీయ స్థాయిలో రైతు సంఘాల నేతలు, మేధావులతో సదస్సు నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామీకరణ పెరిగి వ్యవసాయం అంటరాని వృత్తిగా …

Read More »

హసన్‌పర్తిలో విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

తెలంగాణ అక్షరం- హసన్ పర్తి స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలను బోధించారు. తాము కూడా భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా ఉద్యోగం సాధిస్తామని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చాడ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే క్రమశిక్షణతో చక్కగా చదువుకోని జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని అలాగే ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమారాణి, దేవమ్మ, పున్నంచందర్, శ్రీకాంత్, రేవతి, …

Read More »