Monthly Archives: January 2025

మహాత్మా.. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్లు తెరిపించు

  బీఆర్ఎస్ వీ రాష్ట్ర కార్యదర్శి అప్పని హరీష్ వర్మ   తెలంగాణఅక్షరం-వీణవంక తెలంగాణ రాష్ట్రంలోని అసమర్థ ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని బీఆర్ఎస్ వీ రాష్ట్ర కార్యదర్శి అప్పని హరీష్ వర్మ కోరారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు మండలంలోని కొండపాక గ్రామంలో గాంధీ గారికి పూలమాలవేసి ఘన నివాళులర్పించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ వర్మ మాట్లాడుతూ అధికారంలోకి రావడం కోసం అబద్ధాలను ప్రచారం చేసి నెరవేరని …

Read More »

జర్నలిస్టుల సంక్షేమమే ఐజేయూ లక్ష్యం

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు గడ్డం రాజిరెడ్డి ఘనంగా టీయూడబ్ల్యూజేే 2025 డైరీ ఆవిష్కరణ తెలంగాణ అక్షరం -హన్మకొండ జర్నలిస్టుల సమస్యల సాధనకు కృషి చేస్తామని, జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమమే ద్యేయంగా టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) ముందుకు సాగుతున్నదని టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు గడ్డం రాజిరెడ్డి తెలిపారు.గురువారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ లు సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు.అక్రిడేషన్ లపై జరుగుతున్న దుష్ర్పచారం జర్నలిస్టులు నమ్మవద్దని కోరారు. …

Read More »

‘బీసీ రాజకీయ యుద్ధభేరి’కి సగరులందరూ పెద్ద ఎత్తున తరలాలి

ఫిబ్రవరి 2న నిర్వహించే బీసీ గర్జన విజయవంతం చేయాలి తెలంగాణ రాష్ట్ర సగర సంఘం రాష్ట్ర కోశాధికారి శ్రీ వడ్లకొండ కుమారస్వామి సగర పిలుపు తెలంగాణ అక్షరం-భూపాలపల్లి హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో ఫిబ్రవరి 2న నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధభేరికి సగరులందరూ పెద్ద ఎత్తున తరలిరవాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి సగర పిలుపునిచ్చారు. భూపాలపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం బీసీ  రాజకీయ యుద్ధభేరి వాల్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా …

Read More »

కుల జనగణనతో సగరులకు భరోసా

ప్రతీ ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలి ప్రమాద బీమాగా రూ.2లక్షలు అందజేత బీమా కంపెనీకి మూడో విడత డబ్బులు రూ.12,02,775  చెల్లింపు తెలంగాణ సగర సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర,                                                          ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి సగర …

Read More »

వివేకవంతమైన విద్యార్థులే, దేశానికి బలం- బలగం

రిటైర్డ్ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తల్లిదండ్రుల కలలకు నిలయాలు విద్యాసంస్థలు ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు  తిరుపతి రెడ్డి ఘనంగా ఏకశిలా పాఠశాలల వార్షికోత్సవ వేడుకలు వివేకవంతమైన విద్యార్థులే దేశానికి బలం, బలగమని రిటైర్డ్ సీబీఐ జేడీ, జేడీ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ అన్నారు. ఏకశిల గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలను పెంబర్తి క్రాస్ రోడ్ ఏకశిలా టెక్నో స్కూల్, హసన్పర్తిలో ఆ విద్యా సంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి అధ్యక్షతన సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

తెలంగాణ రాష్ట్ర సగర సంఘ రాష్ట్ర సమావేశాలు ప్రారంభం

తెలంగాణ అక్షరం- హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సగర సంఘ సమావేశాలు హైదారాబాద్ సమీపం ఇబ్రహీంపట్నం (నోముల) లోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఆ సంఘం రాష్ట్రఅధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలుత ఆ సంఘం కుల దైవమైన భగీరథ మహర్షి కి పూల మాల వేసి ప్రత్యేక పూజ చేశారు. అనంతరం ఇటీవల మృతి చెందిన వారి ఆత్మ శాంటించాలని కోరుతూ మౌనం పాటించి నివాళులు అర్పించారు. సమావేశం ప్రారంభించారు. తొలుత …

Read More »

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

తపస్ మండల అధ్యక్షుడు వడ్లకొండ కుమారస్వామి క్యాలెండర్ ఆవిష్కరించిన ఉపాధ్యాయులు తెలంగాణ అక్షరం-హసన్ పర్తి ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ( తపస్ ) హసన్ పర్తి మండల శాఖ అధ్యక్షుడు వడ్లకొండ కుమారస్వామి డిమాండ్ చేశారు. తపస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వడ్లకొండ కుమారస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 3 DA లను …

Read More »