రిటైర్డ్ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తల్లిదండ్రుల కలలకు నిలయాలు విద్యాసంస్థలు ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి ఘనంగా ఏకశిలా పాఠశాలల వార్షికోత్సవ వేడుకలు వివేకవంతమైన విద్యార్థులే దేశానికి బలం, బలగమని రిటైర్డ్ సీబీఐ జేడీ, జేడీ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ అన్నారు. ఏకశిల గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలను పెంబర్తి క్రాస్ రోడ్ ఏకశిలా టెక్నో స్కూల్, హసన్పర్తిలో ఆ విద్యా సంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి అధ్యక్షతన సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …
Read More »