Monthly Archives: March 2025

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ వీరయ్యను సన్మానించిన సీసీఎస్ పోలీసులు

తెలంగాణఅక్షరం-కరీంనగర్‌ కరీంనగర్ కమీషనర్ లోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ వీరయ్యను సిసిఎస్ అధికారులు, తోటి ఉద్యోగులు సోమవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబంతో సమయం గడపాలని సూచించారు. సిసిఎస్ ఏసిపీ కాశయ్య, ఏఎస్ఐ వీరయ్యకు పూలమాలవేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్సైలు శేఖర్, నాగరాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

WARDANNAPETA | రంజాన్ సందర్బంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుభాకాంక్షలు

రంజాన్ సందర్బంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుభాకాంక్షలు తెలంగాణఅక్షరం-వరంగల్‌ WARDANNAPETA | రంజాన్ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని మామునూర్ లక్ష్మిపురం గ్రామంలోని ఈద్-గా-గుల్షన్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రంజాన్ మానవ సేవ, సోదరభావానికి ప్రతీక అని, ఉపవాసాలు, ప్రార్థనలు క్రమశిక్షణ, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. తన బాల్యం ఇదే ప్రాంతంలో గడచిందని, హాకీ ఆటగాడిగా అంతర్జాతీయ …

Read More »

DELHI | ఢిల్లీ బయల్దేరిన తెలంగాణ సగరులు

పార్లమెంట్‌లో బీసీ బిల్లును ఆమోదించాలితెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర   తెలంగాణఅక్షరం-హైదరాబాద్‌/కుత్బుల్లాపూర్‌/ఖాజీపేటDELHI | దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగబోయే బీసీ గర్జన ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం తెలంగాణ సగరులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ , తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో బయలుదేరారు. ఏప్రిల్ 2న జంతర్ మంతర్ వద్ద చేపట్టిన బీసీల పోరు గర్జన సభను విజయవంతం చేయడం …

Read More »

మున్సిపాలిటీ కార్మికులకు టోపీల పంపిణీ

కొంపల్లి పట్టణ పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేనివి -పెద్దబుద్దుల సతీష్ సాగర్మున్సిపాలిటీ కార్మికులకు టోపీలు ఇవ్వడం అభినందనీయం – కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణారెడ్డి తెలంగాణ అక్షరం -కుత్బుల్లాపూర్రాబోయే ఎండాకాలంలో పారిశుద్ధ కార్మికులు ఎండ తీవ్రతకు తట్టుకొనేందుకు వీలుగా సంకల్ప్ ఫౌండేషన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు టోపీలను అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణరెడ్డి , బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండలకు రక్షణగా మున్సిపాలిటీ కార్మికులకు …

Read More »

ఆశల అరెస్టు సరికాదు

ఆశల అరెస్టును ఖండించిన జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి. వీణవంక : హైదరాబాద్ లో నిరసన కార్యక్రమానికి బయలుదేరిన ఆశ కార్యకర్తలని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఎక్కడికి అక్కడ అరెస్టు చేయడాన్ని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తీవ్రంగా ఖండించారు. మంగళవారం వీణవంకలో ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు నెలకు రూ.18 వేల జీతం, ఈఎస్ఐ, పిఎఫ్, రిటైర్డ్ బెనిఫిట్స్ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.రాష్ట్రంలో ప్రజలతోపాటు ఉద్యోగులు నిరసన తెలిపే …

Read More »

యూత్‌ పార్లమెంట్‌ పోటీల్లో విద్యార్థులకు బహుమతులు

హనుమకొండ కాకతీయ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్ఎస్) విభాగం ఆధ్వర్యంలో ఇటీవల విశ్వవిద్యాలయం క్యాంపస్లో నిర్వహించిన జిల్లాస్థాయి యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు రెండో బహుమతి సాధించినట్లు ప్రిన్సిపల్‌ సుంకరి జ్యోతి తెలిపారు. మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతి ఎన్‌ఎస్ఎస్ విభాగం అధ్యాపకులు శ్రీదేవి, కనకయ్య, చందులాల్‌, శ్రీనివాస్ విద్యార్థులను అభినందించారు.

Read More »

పదవ తరగతి విద్యార్థులు పట్టుదలతో పరీక్షలు రాయాలి

  తెలంగాణ అక్షరం -కుత్బుల్లాపూర్ టౌన్ పదో తరగతి విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఒత్తిడికి గురి కాకుండా పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని మాజీ ఎన్ఎస్ యుఐ అధ్యక్షులు కూన రాఘవేందర్ గౌడ్ తెలిపారు. పట్టుదలతో చదివిన అంశాలను ఒత్తిడికి గురికాకుండా కాగితంపై విశధికరిస్తే ఉత్తమ ఫలితం సాధిస్తారని పేర్కొన్నారు. పరీక్షలు అనగానే లోలోపల భయపడకుండా ప్రశాంతమైన మనసుతో రాయడమే విజయానికి నాంది అన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, గురువులు ఆశయాల అనుగుణంగా రాణించేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. చదువు ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చని, …

Read More »

కేటీఆర్ సభలో అపశృతి

కరీంనగర్‌లో మహిళ కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన రేస్ బైక్ దవఖానలో చికిత్స పొందుతున్న పద్మజ తెలంగాణ అక్షరం- కరీంనగర్ సభ ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ నేతల ర్యాలీలో కరీంనగర్‌ కోతి రాంపూర్‌కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు బుల్లెట్ వాహనంతో ర్యాలీలో బీభత్సం సృష్టించాడు. బుల్లెట్ బైకును రేస్ చేస్తూ జనం పైకి దూసుకెళ్లాడు.ఈ ఘటనలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పద్మజ అనే మహిళా కానిస్టేబుల్ ను ఢీ కొనగా కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడటంతో పాటు ఆమె కాలు విరిగింది.దీంతో అక్కడే ఉన్న పోలీసు …

Read More »

హుజురాబాద్ గాయత్రి బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక

హుజురాబాద్- తెలంగాణ అక్షరం హుజురాబాద్ గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీకి అధ్యక్షుల, కార్యదర్శి పదవికి ఎన్నికలు ఆదివారం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, వాసవి కళ్యాణ మండపంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సంఘంలో మొత్తం 245 మంది సభ్యులకు గాను, 175 మంది సభ్యులు ఈ ఎన్నికలలో పాల్గొన్నారు. అధ్యక్ష పదవికి చెన్నూరు సురేష్ కుమార్ మరియు ఎలాబాక కృష్ణకుమార్ పోటీ పడగా చెన్నూరు సురేష్ కుమార్ కి 103, ఎలబాక కృష్ణకుమార్ కి 67, చెల్లుబడి కాకుండా …

Read More »

నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి తెలంగాణ అక్షరం-కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆపదలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం అన్నదాతల జీవితాలను అతలాకుతలం చేసిందన్నారు. చేతికి వచ్చే స్థితిలో మొక్కజొన్న మామిడి, వరి పంటలు నేలకొరిగాయన్నారు. జిల్లాలో చొప్పదండి, రామడుగు,గంగాధర, …

Read More »