తెలంగాణఅక్షరం-హన్మకొండ రాష్ర్ట ప్రభుత్వం బుధవారం ప్రకటించిన పదో తరగతి పరీక్షా ఫలితాలల్లో ఏకశిల విద్యాసంస్థల హావా కొనసాగింది. 600 మార్కులకు గాను వి కృతిక 582 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అలాగే డీ సహస్ర్త 578మార్కులతో ద్వితీయ, జీ సాకేత్ కుమార్ 575 మార్కులతో తృతి స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ప్రకటించడానికి చాలా గర్వంగా, ఆనందంగా ఉందని ప్రశంసించారు. ఫలితాలతో పాటు విద్య …
Read More »Monthly Archives: April 2025
పాత్రికేయ సంఘాలు పాలకుల పక్షం కారాదు
టీడబ్ల్యూజేఎఫ్ పాత్రికేయుల పక్షాన పోరాడుతుంది రాష్ట్రవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో నిలవాలి రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య హన్మకొండ,వరంగల్ జిల్లాల్లో భారీగా సభ్యత్వ నమోదు ఫెడరేషన్ లో చేరిన ఇతర యూనియన్ నేతలు తెలంగాణఅక్షరం-హన్మకొండ రాష్ట్రంలో జర్నలిస్టుల పక్షాన పోరాడే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. జర్నలిస్టులకు అండగా ఉండేందుకు ఏర్పడిన ఏకైక ట్రేడ్ యూనియన్ ఇదే అని అన్నారు. రాష్ట్రవ్యాపితంగా జరుగుతున్న ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి …
Read More »ఉగ్రవాదుల చర్యకు నిరసన కొవ్వొత్తుల ర్యాలీ
శ్రీ గాయత్రి స్కూల్ ఆధ్వర్యంలో నల్ల దుస్తులతో నిరసనతెలంగాణ అక్షరం – బాలాపూర్ (టి లక్ష్మణ్):అమాయకులైన హిందూ పర్యాటకులపై దాడి చేసిన ఉగ్ర వాదుల చర్యకు నిరసనగా బాలాపూర్ మండల పరిధిలోని బడంగ్ పేటలో శనివారం శ్రీ గాయత్రి స్కూల్ ఆధ్వర్యంలో కొవ్వతుల ర్యాలీ నిర్వహించారు. నల్లని దుస్తులు ధరించి కొవ్వొత్తులు చేతిలో పట్టుకుని ఉగ్రవాదుల దుశ్చర్య ను ఖండిస్తూ నినాదాలు చేస్తూ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ గాయత్రి స్కూల్ కరస్పాండెంట్ విజయ ప్రసాద్ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ …
Read More »రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని మానేరు వాగునుండి అక్రమంగా తరలిస్తున్నరెండు ఇసుక ట్రాక్టర్లను శనివారం పట్టుకున్నట్లు వీణవంక ఎస్సై తోట తిరుపతి తెలిపారు. మల్లన్నపల్లి గ్రామంలో శనివారం ఉదయం పెట్రోలింగ్ చేస్తుండగా SRSP కెనాల్ వద్ద రెండు ట్రాక్టర్లు ఇసుక లోడుతో వస్తుండగా పోలీసులు ఆపి వాటిని పరిశీలించారు. వారి వద్ద సరైన పత్రాలు లేకుండా కోర్కల్ మానేరు నుండి ఇసుకను అక్రమంగా తరలించి హుజురాబాద్లో అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో మండలంలోని కోర్కల్ చెందిన రెండు ట్రాక్టర్లకు సంబంధించిన ఓనరు కం డ్రైవర్లైన కోర్కల్ కు …
Read More »రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
27న గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరాలి బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు వీణవంక :ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ దండులా తరలిరావాలని పార్టీ శ్రేణులకు మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వాల బాల కిషన్ రావు, మాజీ జెడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి కోరారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలోని వీణవంక వాగు, మానేరు …
Read More »ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య
తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :అమాయకులైన హిందూ పర్యాటకులపై దాడి చేసి ప్రజలు ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులపై కేంద్రం త్వరలోనే ప్రతీకారం తీర్చుకోవాలని కొంపల్లి మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సతీష్ సాగర్ పేర్కొన్నారు. 25 మందికి పైగా బలిగొన్న ఉగ్రవాదానికి భారతదేశం ఉక్కు పాదం రుచి చూపించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ లోని బైనారస్ లోయను సందర్శించడానికి వచ్చిన పర్యాటకుల పై హిందువులనే లక్ష్యంగా పెట్టుకుని ఉగ్రవాదులు జరిపిన దాడిలో 25 …
Read More »ఇంటర్మీడియట్ ఫలితాలలో ఏకశిలా విద్యార్థుల విజయకేతనం
తెలంగాణ అక్షరం-హన్మకొండఇంటర్మీడియట్ ఫలితాలలో ఏకశిలా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ డా. గౌరు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ నిరంతర యాజమాన్య పర్యవేక్షనతో , పటిష్టమైన ప్రణాళిక , సమిష్టి కృషి , సహజ నైపుణ్యాన్నీ వెలికితీసే ప్రేరణ తరగతులు , ఒత్తిడి లేని విద్య కోసం ప్రముఖ వ్యక్తులతో అవగాహనా సదస్సులతో పాటు, అత్యుత్తమమైన బోధనతో, క్రమశిక్షణతో కూడిన విద్యావిధానం తో ఇంటర్ ఫలితాలలో అన్ని …
Read More »కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ పదవి సగరులకే కేటాయించాలి
సగరులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర తెలంగాణ అక్షరం-హన్మకొండ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ పదవి సగరులకే కేటాయించాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హన్మకొండ పట్టణంలోని కేయూ ఎదురుగా ఉన్న ఎన్ఎస్ బంకెట్ హాలులో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగాయి. ఈ సమావేశాలు హన్మకొండ జిల్లా సగర సంఘం, హన్మకొండ సగర సంక్షేమ సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు …
Read More »వరంగల్ లో మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
తెలంగాణఅక్షరం-వరంగల్ వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన యువకుడు మూడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పాప ఏడవడంతో గమనించిన స్థానికులు రంజాన్ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశకు చెందిన రంజాన్ కూలీ పనుల కోసం గిర్మాజీ పేటకు వచ్చి అద్దెకు ఉంటున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పక్కనే ఉన్న మూడేళ్ల బాలికపై అతడి కన్ను పడింది. ఎవరూ లేని సమయంలో ఆ బాలికపై లైంగిదాడికి యత్నించారు. యువకుడు చేస్తున్న …
Read More »అంబేద్కర్ జయంతి వేడుకలు
తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్సూరారంలో గొల్ల జాన్, పృథ్వి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మాజీ ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షులు కూన రాఘవేందర్ గౌడ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అయన రూపొందించిన రాజ్యాంగం వలనే ఈరోజు అన్ని కులాలు,మతాల వారు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిల్లా, చిలుక శ్రీనివాస్ , 129 డివిజన్ …
Read More »