Monthly Archives: April 2025

ఎనిమిదో రోజుకు చేరిన మార్క సురేష్‌ పాదయాత్ర

యాత్రకు సంఘీభావం తెలిపిన పలువురు సగర నాయకులు తెలంగాణఅక్షరం-హన్మకొండ శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ రాముడి కల్యాణం కోసం పట్టు వస్ర్తాలు, తలంబ్రాలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర యువజన సగర సంఘం అధ్యక్షులు మర్క సురేష్ సగర భాగ్యనగరం నుండి భద్రాచలం వరకు చేపట్టిన పాదయాత్ర గురువారం నాటికి ఎనిమిదో రోజుకు చేరింది. కాగా ఈ యాత్ర 250కి.మీ పూర్తి చేసుకుని ఖమ్మ జిల్లాలోని ఏన్కూరు చేరింది. కాగా ఈ పాదయాత్రకు సంఘీభావంగా తెలంగాణ రాష్ట్ర సగర సంఘం రాష్ట్ర కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి …

Read More »

హెచ్ సి యూ భూములను కాపాడాలి

పోలీస్ నిర్బంధాన్ని అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు CPM జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి తెలంగాణఅక్షరం-కరీంనగర్‌ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టకూడదని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ… సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక వద్ద జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుడికందుల సత్యం పోలీస్ వేషధారణలో నాయకులకు సంకెళ్లు వేసి లాక్కెళ్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హాజరైన సిపిఎం …

Read More »

ఏడో రోజుకు చేరిన భద్రాచలం మహా పాదయాత్ర

తెలంగాణఅక్షరం-ఖమ్మం భాగ్యనగరం నుండి భద్రాచలం వరకు తెలంగాణ రాష్ట్ర సగర సంఘం యువజన విభాగం అధ్యక్షుడు మర్క సురేష్ సగర చేపట్టిన మహా పాదయాత్ర బుధవారం నాటికి ఏడో రోజుకు చేరింది. ఈ యాత్ర ఏడో రోజు ఖమ్మం జిల్లాలో ప్రవేశించగా ఆ జిల్లాకు చెందిన సగరులు ఈ సందర్భంగా సురేషన్‌ ను పూలమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సురేష్‌ సగర మాట్లాడుతూ తాము భగీరథ మహర్షి, శ్రీరాముని వంశీయులమని, భద్రాచలంలోని రాములవారి కళ్యాణానికి తామే తలంబ్రాలు అందించేలా ప్రభుత్వం …

Read More »

మీ సేవల దోపిడీ

జిల్లా వ్యాప్తంగా భారీగా వసూళ్లు.. పట్టించుకోని ఈడీఎం, అధికారులు ఈడీఎంను మార్చాలని ప్రజల డిమాండ్ తెలంగాణ అక్షరం-వీణవంక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మీ సేవ సెంటర్లలో వసూళ్ల పర్వం సాగుతోంది. ఈడీఎం, డీఎంతో పాటు తహసీల్దార్లు పట్టించుకోకపోవడంతోనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకటి రెండు సెంటర్లంటే నిర్వాహకుల ఇష్టారాజ్యం అనుకోవచ్చు.. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు కొనసాగుతుందటే ఖచ్చితంగా అధికారుల వైఫల్యమే కారణమని అంటున్నారు. మీ సేవ సెంటర్లలో తనిఖీలు చేసిన అధికారులు.. మళ్లీ అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతోనే ఇలా …

Read More »

స్ధానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేన్ల పై పాలకులకు చిత్తశుద్ది లేదు

ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు. తెలంగాణ అక్షరం – హుజురాబాద్ కుల గణన ఆధారంగా రాష్ట్రం లో స్ధానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ లో ఆమోదించిన బిల్లుపై పాలకులకు చిత్తశుద్ది లేదని, కేవలం రాజకీయ పబ్బం గడుపుకునే కంటి తుడుపు చర్యలు మాత్రమే నని ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామా రావు ఆరోపించారు. మంగళవారం హుజురాబాద్ లో మీడియా ప్రతినిధులతో పోలాడి రామారావు మాట్లాడారు. బీసీల రిజర్వేషన్ల పై చిత్తశుద్ది …

Read More »