అవకాశాలను అందిపుచ్చుకోవాలి అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలవాలి గ్రామాల్లో సమస్యల పరిష్కరానికి ప్రత్యేక కృషి లక్ష్యసాధనకు నిరంతరం శ్రమించాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి డెమొక్రటిక్ సంఘ సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని వీ కన్వెన్షన్ హాల్ లో గ్రామీణ మహిళ నాయకత్వ కార్యక్రమం కింద మహిళా సంఘం వార్షిక సమావేశం హాజరైన ప్రముఖ సినీ నటి రెజీనా కసాండ్రా పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు తెలంగాణఅక్షరం-కరీంనగర్ సహనానికి.. ఓర్పుకు మహిళలు మారుపేరూ అని, క్రమశిక్షణ పట్టుదల కృషి కటోర శ్రమతో నాయకత్వ లక్షణాలను …
Read More »Daily Archives: 4 May 2025
నీట్ పరీక్ష ప్రశాంతం..
2914 మంది విద్యార్థుల హాజరు.. 61 మంది విద్యార్థులు గైర్హాజర్.. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ నీట్ పరీక్ష కేంద్రాల సందర్శన తెలంగాణఅక్షరం-కరీంనగర్ జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంతం గా నిర్వహించామని, ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ బైపాస్ రోడ్ లో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీ, ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో నీటి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఆయా చోట్ల ఎంత మంది …
Read More »సగరుల సమస్యల పరిష్కారానికి కృషి.. కరీంనగర్ కలెక్టర్ ప్రమేల సత్పతి
కరీంనగర్ కలెక్టరేట్లో సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలు పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సగర సంఘం నాయకులు తెలంగాణఅక్షరం-కరీంనగర్ సగరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వం ఆధ్వర్యంలో సగరుల కులగురువైన భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్రపటం వద్ద జ్యోతిప్రజ్వలన చేసి చిత్రపటానికి పూల మాల వేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ …
Read More »