Monthly Archives: May 2025

ఎన్టీఆర్‌ వీరాభిమాని ఆవునూరి జయరాజ్‌ మృతి

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్‌) వీరాభిమాని ఆవునూరి జయరాజ్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్‌ కు ఆవునూరి జయరాజ్‌ వీరాభిమానిగా ఉండేవాడు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాకముందునుండే జయరాజ్‌ అభిమానం పెంచుకున్నాడు. కాగా తెలుగుదేశం పార్టీ స్థాపించగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవాడు. దీంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చల్లూరు నుండి గోదావరిఖనికి వలస వెళ్లిన జయరాజ్‌ ఆక్కడ పార్టీ బలోపేతం కోసం తీవ్రమైన కృషి చేశాడు. కాగా …

Read More »

జర్నలిస్టుల కుటుంబాలకు ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత

కరీంనగర్‌ జిల్లాలో నాలుగు కుటుంబాలకు లబ్ధి కృతజ్ఞతలు తెలిపిన కరీంనగర్‌ ఐజేయూ జిల్లా శాఖ తెలంగాణఅక్షరం-కరీంనగర్ విధి నిర్వహణలో మరణించిన, అనారోగ్యాల గురైన జర్నలిస్టుల కుటుంబాలకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబా‌ద్లో రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం చెక్కుల పంపిణీ చేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన చనిపోయిన జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ ద్వారా జర్నలిస్టుల కుటుంబాలకు రూ.1లక్ష ఆర్థిక సాయంతో పాటు ఐదు సంవత్సరాల పాటు …

Read More »

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ర్ట సగర సంఘం

తెలంగాణఅక్షరం-హైదరాబాద్‌ రాష్ర్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ర్ట సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్‌ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గారితో కలిసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి చాంబర్ లో గురువారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు తెలంగాణ ప్రజా ఫ్రంట్ కరీంనగర్ జిల్లా కమిటీ తెలంగాణ అక్షరం-వీణవంక మావోయిస్టులపై అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని. తెలంగాణ ప్రజా ఫ్రంట్ కరీంనగర్ జిల్లా ప్రధానకార్యదర్శి ఆయిందాల అంజన్న డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా,ప్రజాస్వామ్యనికి వ్యతిరేకంగా అమాయకపు గిరిజనులను చంపుతున్నారని ఆరోపించారు.మావోయిస్టులతో …

Read More »

మహిళలు పట్టుదలతో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి

అవకాశాలను అందిపుచ్చుకోవాలి అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలవాలి గ్రామాల్లో సమస్యల పరిష్కరానికి ప్రత్యేక కృషి లక్ష్యసాధనకు నిరంతరం శ్రమించాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి డెమొక్రటిక్ సంఘ సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని వీ కన్వెన్షన్ హాల్ లో గ్రామీణ మహిళ నాయకత్వ కార్యక్రమం కింద మహిళా సంఘం వార్షిక సమావేశం హాజరైన ప్రముఖ సినీ నటి రెజీనా కసాండ్రా పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు తెలంగాణఅక్షరం-కరీంనగర్‌ సహనానికి.. ఓర్పుకు మహిళలు మారుపేరూ అని, క్రమశిక్షణ పట్టుదల కృషి కటోర శ్రమతో నాయకత్వ లక్షణాలను …

Read More »

నీట్ పరీక్ష ప్రశాంతం..

2914 మంది విద్యార్థుల హాజరు.. 61 మంది విద్యార్థులు గైర్హాజర్.. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ నీట్ పరీక్ష కేంద్రాల సందర్శన తెలంగాణఅక్షరం-కరీంనగర్ జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంతం గా నిర్వహించామని, ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ బైపాస్ రోడ్ లో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీ, ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో నీటి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఆయా చోట్ల ఎంత మంది …

Read More »

సగరుల సమస్యల పరిష్కారానికి కృషి.. కరీంనగర్‌ కలెక్టర్‌ ప్రమేల సత్పతి

కరీంనగర్‌ కలెక్టరేట్లో సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలు పాల్గొన్న అడిషనల్‌ కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సగర సంఘం నాయకులు తెలంగాణఅక్షరం-కరీంనగర్‌ సగరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ప్రమేల సత్పతి అన్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో ప్రభుత్వం ఆధ్వర్యంలో సగరుల కులగురువైన భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్రపటం వద్ద జ్యోతిప్రజ్వలన చేసి చిత్రపటానికి పూల మాల వేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ …

Read More »

సగర భగీరథ మహర్షీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి

తెలంగాణ అక్షరం-వీణవంక మే4న సగరుల కుల గురువైన భగీరథ మహర్షీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్‌ సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర, జిల్లా కోశాధికారి కాటిపెల్లి కుమారస్వామి సగర కోరారు. జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా సగరులు ఉన్న అన్ని గ్రామాల్లో భగీరథుడి జయంతి వేడుకలను ఉత్సవంలా నిర్వహించాలని కోరారు. రాష్ర్ట ప్రభుత్వం భగీరథ మహర్షీ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించుకునేందుకు రూ.6లక్షలు విడుదల …

Read More »