తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గురువారం రోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డు వెంకటేశ్వర కాలనీలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మొక్కలు నాటరు. కొంపల్లి పట్టణ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ రక్షణ దిశగా ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు …
Read More »Daily Archives: 5 June 2025
ఘనంగా శ్రీ శ్రీ భీమేశ్వర స్వామి విగ్రహా ప్రతిష్ట మహోత్సవం
తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం బాలాజీ లేఔట్ లో శ్రీ శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహా ప్రతిష్ట వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వేకువ జామున ఆలయంలో అర్చకుల వేద మంత్రాలు, మేళ తాళాల మధ్య దేవాలయంలో విగ్రహా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ భీమేశ్వర స్వామి విగ్రహంతో పాటు నందీశ్వరుడు, గణపతి విగ్రహాలను ప్రతిష్టించారు. ఉదయం నుంచే భక్తులు విగ్రహా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. భీమేశ్వర స్వామి విగ్రహా ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య …
Read More »