35 మంది కార్యవర్గ సభ్యులతో పూర్తి కమిటీని ప్రకటించిన కొంపల్లి అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్సమావేశ ముఖ్య అతిథులుగా జిల్లా హాజరైన ప్రధానకార్యదర్శి గిరివర్దన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజిరెడ్డితెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :సంఘటన సంరచన కార్యక్రమంలో భాగంగా కొంపల్లి మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ అద్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ అధ్యక్షతన మున్సిపాలిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధానకార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చ నాయకురాలు సరిత రావు, ఎన్నికల ప్రభారి ప్రీతం రెడ్డి, …
Read More »