Daily Archives: 13 August 2025

కొంపల్లిలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని బుధవారం బిజెపి ఆధ్వర్యంలో కొంపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయతను చాటేందుకు ముందుకు రావాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని పట్టుకుని విద్యార్థులు, ప్రజలు భారత్ మాతాకీ జై అంటూ దేశభక్తి ఉప్పొంగేలా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు …

Read More »